Home » Gujarat Rains
భారత మహిళా క్రికెటర్ రాధా యాదవ్ సైతం వరదల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
నదిలోనో, చెరువులోనో మొసళ్లు ఉన్నాయంటేనే మనం అటువైపు వెళ్లేందుకు వెనుకడుగు వేస్తాం.. అలాంటిది.. ఒకేసారి 250కిపైగా మొసళ్లు నివాస గృహాల్లోకి వస్తే.. భయంతో వణికిపోవాల్సిందే. ఇలాంటి ఘటన గుజరాత్ రాష్ట్రంలోని వడోదరలో చోటు చేసుకుంది.
ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా ఓ కానిస్టేబుల్ ను మెచ్చుకున్నారు. అతను చూపిన ధైర్యసాహసాలను ప్రశంసించారు. అతను చేసిన ట్వీట్ పై ఆయన రెస్పాండ్ అయ్యారు.