Gujarat wedding

    Food Poisoning: పెళ్లి విందులో 200మందికి ఫుడ్ పాయిజన్

    May 25, 2022 / 07:17 PM IST

    గుజరాత్ లోని కటార్గమ్ గ్రామంలో జరిగిన పెళ్లి డిన్నర్‌లో 200కంటే ఎక్కువ మంది ఫుడ్ పాయిజన్‌కు గురయ్యారు. ఫంక్షన్ జరిగిన మరుసటి రోజే 200మందికి అతిథులకు జ్వరం, వాంతులు అయ్యాయని, 9మందికి హెల్త్ తీవ్రంగా ఉండటంతో సమీప హాస్పిటల్స్ లో అడ్మిట్ అయ్యారని అ

10TV Telugu News