Home » Gujarat
తౌటే తుపాన్ కు అనేక రాష్ట్రాలు అతలాకుతలమైతున్నాయి. కర్ణాటకలోని ఆరు జిల్లాలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి.
కరోనా సోకి చనిపోయినవారి మృతదేహాలకు అంత్యక్రియలు చేయటానికి కాటి కాపరులకు 24 గంటలు సరిపోవటంలేదు. అంతగా మరణాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గుజరాత్ ప్రభుత్వం కాటికాపరులను కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించింది. విధుల్లో కాటికాపరులు మరణిస్తే
ఎస్యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్) లో రేప్ చేసేంత స్థలం ఉంటుందా? సీట్లు జరిపితే కుదురుతుందా? ఛీ..ఛీ.. ఇవేం పిచ్చి ప్రశ్నలు అనుకుంటున్నారా? అసలు ఇలాంటి ప్రశ్నలు ఎవరైనా అడుగుతారా? అనే సందేహం వచ్చింది కదూ. అవును.. ఈ సందేహం వచ్చింది సాక్షాత్తూ ప
కరోనాను జయించిన ఆనందం నిలువలేదు. బాహ్య ప్రపంచాన్ని వారు ఇక చూడలేరు. ఎందుకంటే..వారు కంటిచూపును కోల్పోయారు.
భారతదేశంలో విలయం తాండవం చేసిన కరోనా మహమ్మారి ఉధృతి కాస్త తగ్గినట్టు కనిపిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటివరకూ విజృంభించిన కరోనావైరస్.. ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టినట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి.
Inspiration farmer : గుజరాత్లోని మోర్బీలో విజయ్ భాయ్ సీతాపారా అనే యువ రైతు కరోనా రోగుల కోసం చేస్తున్న పనికి అందరూ ప్రశంసిస్తున్నారు. హద్మతీయ గ్రామంలో… విజయ్ భాయ్ సీతాపారాకు ఓ చిన్న నిమ్మతోట ఉంది. ఈ తోటలో 40 వరకూ నిమ్మ చెట్లున్నాయి. ఆ చెట్లనుంచి ప్రతీరోజ
కోవిడ్ ఆసుపత్రుల్లో వరుస అగ్నిప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే కొన్ని ఆసుపత్రుల్లో ప్రమాదాలు జరిగి కరోనా రోగులు చనిపోయారు. ఆ విషాదం నుంచి తేరుకోకముందే మరో కోవిడ్ ఆసుపత్రిలో ఫైర్ యాక్సిడెంట్ జరిగి రోగులు ప్రాణాలు కోల్పోయారు.
గుజరాత్లోని వడోదరలో గల ఒక స్మశానవాటికలో మహారాష్ట్రకు చెందిన కన్నయ్యాలాల్ కాటికాపరిగా పనిచేస్తున్నాడు. కానీ కరోనా కష్టం అన్నీ చేయాల్సిన పరిస్థితుల్ని తీసుకొచ్చింది. దీంతో ఈ శ్మశసానికి కరోనాతో చనిపోయినవారి మృతదేహాల అంత్యక్రియలకు సంబంధి
పాతికేళ్ల వివాహిత మహిళను కిడ్నాప్ చేసి, ఆమెపై సామూహిక అత్యాచారం జరిపి హత్య చేసిన ఘటన గుజరాత్ లోని అహమ్మాదాబాద్ లో చోటు చేసుకుంది.
కన్నకూతురులా చూసుకోవాల్సిన కోడలిపై కన్నశాడో కీచక మామ. కొడుకు ఆఫీసుకువెళ్ళగానే కోడలిపై అత్యాచారం చేయబోయాడు.కోడలు గట్టిగా కేకలు వేయటంతో పారిపోయాడు.