Home » Gujarat
కరోనాతో సోకి కోలుకున్నాక పలు రకాల ఫంగస్ దాడిచేస్తున్నాయి. కరోనా సోకనివారిలో కూడా బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించటంతో ఆందోళన వ్యక్తంచేస్తున్నాడు డాక్టర్లు. వీటికి తోడు కరోనాతో మరో పెద్ద సమస్య వచ్చిపడింది.అదే గాంగ్రీన్, పేగుల్లో గడ్డలుగా తయ�
Tragedy in gutter Gujarat : కలుషితమైన నీరు త్రాగి నలుగురు మృతి చెందిన విషాద ఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది. మరో 72మంది తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. సూరత్ సమీపంలోని కఠోర్ గ్రామంలో జరిగిన ఈ ఘటనపై సూరత్ మున్సిపల్ అధికారులు విచారణ చేపట్టారు. అధికార�
గుజరాత్ లోని అహ్మదాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. బ్లాక్ ఫంగస్ భయం నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఆయన కరోనాను జయించాడు, కానీ బ్లాక్ ఫంగస్ సోకుతుందేమోనన్న భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు.
Extra Marital Affair : భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నావని వేధించసాగాడు. అందుకు ఒప్పుకోని భార్య.. తన వివాహేతర సంబంధాన్ని నిరూపించాలని భర్తను సవాల్ చేసింది. సమయం కోసం వేచి చూసిన భర్త, భార్యను ఆమె ప్రియుడ్ని రెడ్ హ్యాండెడ్
కన్నతల్లిని హింసిస్తున్న వ్యక్తిని 14 ఏళ్ల బాలుడు దారుణంగా హత్యచేసిన ఘటన గుజరాత్ లోని అహమ్మదాబాద్ లో చోటు చేసుకుంది. స్నేహితులతో గడుపుతూ చదువుకుంటూ భవిష్యత్తులో ప్రయోజకుడవ్వాల్సిన బాలుడు తల్లి చేసిన ఒక చిన్న తప్పిదం కారణంగా హంతకుడిగా మార�
ఓ వైపు తుపాన్ బీభత్సం.. మరోవైపు నిర్లక్ష్యం 26 మందిని పొట్టనపెట్టుకోగా.. మరికొంత మంది ఆచూకీ తెలియకుండా పోయేలా చేశాయి. తౌటే తుపాన్ ధాటికి సోమవారం ముంబై తీరంలో కొట్టుకుపోయిన పీ-305 నౌకలో 26 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. 49 మంది ఆచూకీ ఇంకా తెలియర�
తౌక్టే తుఫాన్ మహారాష్ట్ర, గుజరాత్ తీర ప్రాంతాల్లో కల్లోలం రేపగా ప్రధాని మోడీ బుధవారం కేవలం గుజరాత్ లోనే తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడం పట్ల శివసేన విమర్శలు గుప్పించింది.
తౌక్టే తుఫాన్ ప్రభావిత ప్రాంతాలైన గుజరాత్, దీవ్ దమన్ లో బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏరియల్ సర్వే నిర్వహించారు.
తౌటే తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిర్ణయించారు. పశ్చిమ తీర ప్రాంత రాష్ట్రాలను ఈ తుఫాన్ అతాలకుతలం చేసింది.
తీరంలో అలజడి