Home » #gujaratelection
నరేంద్ర మోదీ, అమిత్ షా త్రయం సొంత రాష్ట్రంలో అధికారం నిలబెట్టుకునే ప్రయత్నాల్లో భారీగా సక్సెస్ అయ్యారు. గుజరాత్లో అన్ని అసెంబ్లీ ఎన్నికల రికార్డులను బీజేపీ బద్ధలు కొట్టింది. వరుసగా ఏడోసారి అధికారాన్ని చేజిక్కించుకొనేందుకు సిద్ధమైంది.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ఆయా సంస్థలు వెలువరించాయి. గుజరాత్లో మళ్ళీ బీజేపీదే అధికారమని అన్ని సంస్థలు ముక్తకంఠంతో చెప్పాయి. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, ఇతర పార్టీల మధ్య ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల చీలికతో బీజ�
ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముస్లిం మహిళలకు టికెట్లు ఇవ్వడం ఇస్లాంకు వ్యతిరేకమని గుజరాత్ లోని అహ్మదాబాద్ లోని జామా మసీదు షాహీ ఇమామ్ షబ్బిర్ అహ్మద్ సిద్ధిఖీ చెప్పారు. గుజరాత్ లో రేపు రెండో దశ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో షబ్బిర్ అహ్మద�
గుజరాత్ రాష్ట్రంలో ఇవాళ మొదటి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు ఈసీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించగా.. తొలివిడతలో 89 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చే�
పార్టీ నుంచి బహిష్కరణకు గురైన వారిలో మధు శ్రీవాస్తవ, అరవింద్ లడానీ, దిను పటేల్, హర్షద్ వాసవ, ధవల్ సింగ్ ఝాలా పేర్లు ఉన్నాయి. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నందుకు పార్టీనుంచి వీరిని బహిష్కరించినట్లు రాష్ట్ర పార్టీ అధిష్టానం తెలిపింది.