గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసింది. గుజరాత్లో బీజేపీ గెలుపొందగా, హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ విజయఢంకా మోగించింది.
అలా చేస్తే ఈ తీపి జ్ఞాపకం జీవితాంతం మిగిలిపోతుందని, అందుకు సంబంధించిన ఫొటోలను కూడా ఎప్పటికీ మరింత ముచ్చటగా చూసుకోవచ్చని భావించారు ఆ పెళ్లికూతురు, పెళ్లికొడుకు. పెళ్లి జరిగిన వెంటనే వధూవరులు గుజరాత్ లోని భుజ్ అసెంబ్లీ నియోజక వర్గంలోని 208 పో
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలోని ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపారని అమిత్ షా చెప్పారు. గతంలో గుజరాత్ ప్రజలు నీటి సమస్య ఎదుర్కొన్నారని, దానికి మోదీ శాశ్వత పరిష్కారం చూపారని తెలిపారు. అలాగే, ప్రతి గ్రామ
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ ముగిసింది. ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు 56.88 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం తెలిపింది. ఇవాళ ఉదయం 8 గంటలకు ప్రారంభమైన అసెంబ్లీ ఎన్నికలు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగాయి. ఆ లోపు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలో
అమ్రేలీ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు సురేశ్ పన్సూరియాది ఉమ్మడి కుటుంబం. ఆయన కుటుంబంలో మొత్తం 60 మంది ఉన్నారు. నేడు గుజరాత్ అసెంబ్లీ మొదట దశ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఆ కుటుంబంలోని 60 మంది కలిసి ఊరేగింపుగా వెళ్లి ఓట్లు వేశారు. సాధారణంగా ఎన్నికల్
‘‘గరీబీ హఠావో అనే నినాదాన్ని కాంగ్రెస్ పార్టీ కొన్ని దశాబ్దాలుగా ఇస్తోంది. ఆ హామీని నెరవేర్చడానికే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశాలు ఇచ్చారు. కానీ, పేదరికాన్ని నిర్మూలించాలని ప్రజలనే కాంగ్రెస్ పార్టీ అడుగుతోంది. నినాదాలు, హామీలు ఇవ్వడం,