Gujarati man

    భార్యను చంపిన భర్త: పట్టిస్తే రూ.70 లక్షలు

    October 20, 2019 / 05:53 AM IST

    భార్యను హత్య చేసిన అహ్మదాబాద్ కు చెందిన భద్రేశ్ కుమార్ పటేల్ అనే వ్యక్తిని పట్టి ఇస్తే రూ.70 లక్షల నగదు పారితోషకం ఇస్తామని అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్ బీఐ) ప్రకటించింది. తమ కళ్లు కప్పి తిరుగుతున్న అతి ముఖ్యమైన పది మం�

10TV Telugu News