Home » guntur crime
గుంటూరు అర్బన్ నల్లపాడు పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ బిచ్చగాడిని మద్యం మత్తులో ముగ్గురు స్నేహితులు హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తుమ్మపూడిలో హత్యకు గురైన మహిళ కేసులో నిందితులకు ఉరి శిక్ష వేయాలని.. 21 రోజుల టైం ఇస్తున్నట్లు టీడీపీ ఎమ్మెల్సీ, జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేశ్ వెల్లడించారు.
గుంటూరు జిల్లా విషాదం చోటుచేసుకుంది. కృష్ణా నదిలో సంద్యస్నానానికి వెళ్లిన ఐదుగురు వేదపాఠశాల విద్యార్థులు, వారి గురువు ప్రమాదవశాత్తు మృతి చెందారు.