-
Home » Guntur Repalle Passenger
Guntur Repalle Passenger
రేపల్లె ప్యాసింజర్కి కరెంట్ షాక్ : ప్రయాణికులకు గాయాలు
May 4, 2019 / 10:09 AM IST
గుంటూరు రేపల్లె ప్యాసింజర్ రైలుకి కరెంట్ షాక్ తగిలింది. బోగీలకు కరెంట్ పాస్ అయ్యింది. దీంతో 10మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. బోగీలకు కరెంట్ పాస్ అవడంతో ఈ ప్రమాదం జరిగింది. కరెంట్ షాక్ తో భయపడిపోయిన కొందరు ప్రయ