Home » guntur
రాజకీయ ప్రత్యర్ధులకు ముకుతాడు వేయటం రాజకీయాల్లో సహజంగా జరిగే తంతు. ఎవరు అధికారంలో ఉన్నా ప్రతిపక్ష పార్టీలను, ఆ పార్టీ నేతలను దెబ్బ తీయాలనుకోవటం రాజకీయాల్లో కామన్. గతంలో టీడీపీ ప్రభుత్వమైనా.. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వమైనా చేస్తున్నది అదేనంటు
కరోనా వైరస్ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. ఎదిగొచ్చిన కొడుకులు ముగ్గురు పెళ్లి చేసుకుని హాయిగా కాపురాలు చేసుకుంటున్నారనుకుంటే అందులో ఇద్దరికి కరోనా సోకగా మరో వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. ఈ విషాదగాధ గుంటూరు జిల్లాలో జరిగింది. వినుకొ
గుంటూరులో సంచలనం రేపిన న్యూడ్ ఫోటోల బెదిరింపు కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఇవాళ మరో నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీస్ కస్టడీలో ఉన్న ఏ1, ఏ2లను రెండు రోజులుగా విచారిస్తున్నారు. విచారణలో వారి నుంచి కీలక విషయాలను ర�
కరోనా రిపోర్టు విషయంలో జరిగిన పొరపాటు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఇంట్లో మనిషిని కోల్పోయిన ఆ కుటుంబానికి 15 రోజుల పాటు తీవ్ర మానసిక సంక్షోభకు గురైంది. అందరూ ఉన్నా అమ్మకు అనాథలా అంత్యక్రియలు నిర్వహించే పరిస్థితి తలెత్తిందన్న బాధ వారిని
గుంటూరులో యువతిపై లైంగికదాడి, న్యూడ్ ఫోటోలు పోస్టింగ్ కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇప్పటికే వరుణ్, కౌశిక్ అనే ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు.. కేసుతో సంబంధం ఉన్నట్లుగా చెబుతున్న మరో ఏడుగురిని అరెస్టు చేశారు. వీరిని గుంట
గుంటూరుకు చెందిన బీటెక్ విద్యార్థిని న్యూడ్ ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన కేసులో మరో ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి నగ్నచిత్రాలు తీసిన వరుణ్, వాటిని పోర్న్ వెబ్సైట్లో అప్లోడ్ చేసిన కౌ�
మాజీ మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడును గుంటూరు జీజీహెచ్ నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆరోగ్యం నిలకడగా ఉండటంతో వైద్యులు అతన్ని డిశ్చార్జ్ చేశారు. అచ్చెన్నాయుడికి కరోనా టెస్టులు చేయనున్నట్లు వైద్యులు చెబుతున్నారు. అచ్చెన్నాయుడును విజయవాడ సబ్ �
గుంటూరులో యువతి నగ్న వీడియోల కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఇంజనీరింగ్ విద్యార్థుల కీచక పర్వం సభ్య సమాజాన్ని సిగ్గుపడేలా చేసింది. తోటి విద్యార్థినితో సన్నిహితంగా ఉంటూ కూల్ డ్రింక్ లో మత్తు మందు ఇచ్చి, నగ్న వీడియోలు తీసిన ఇద్దరు �
గుంటూరులో యువతి నగ్న వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. మూడేళ్లు నరకం చూసిన యువతి చివరికి పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. యువతిని వేధించిన వారిలో ఒక నిందితుడి తల్లిదండ్రులు పో�
కరోనా వైరస్ మహమ్మారి ఏపీని వణికిస్తోంది. రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది.