Home » guntur
గుంటూరు జీజీహెచ్ లో దారుణం జరిగింది. కరోనా బాధితుల పట్ల అక్కడి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపణలు వస్తున్నాయి. రెండు నెలల బాబుకు, తల్లికి కరోనా సోకింది. దీంతో మూడు రోజుల క్రితం వారు జీజీహెచ్ లో చేరారు. అప్పటినుంచి తమను వైద్యులు, సి�
టెక్నాలజీని కొంతమంది వక్రమార్గంలో వాడుకుంటున్నారు. ఆన్ లైన్ లో వ్యభిచార దందా నిర్వహిస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు డెకాయి ఆపరేషన్ ద్వారా పట్టుకున్నారు. ఇందులో ఓ నిర్వాహకుడిని అరెస్టు చేశారు. నలుగురు యువతులకు విముక్తి కల్పించారు. ప్రధాన �
అమాత్య పదవి కోసం ఎన్నోఆశలు పెట్టుకున్నారు… దానిని దక్కించుకునేందుకు పడరాని పాట్లు పడ్డారు.. తీరా ఊహకందని నిర్ణయాన్ని అధినేత జగన్ తీసుకోవటంతో ఒక్కసారిగా షాక్ గురయ్యారు. నిన్నటి దాకా మంత్రిపదవి రేసులో ఉన్నామన్న ధీమాతో ఉన్న ఎమ్మెల్యేలు కా�
గుంటూరు జిల్లాలో మరో ఎన్ ఆర్ఐ దారుణం వెలుగు చూసింది. తాను గేనని కట్నం డబ్బులతో పరారయ్యాడు ఓ మోసగాడు. పైగా అమ్మాయి ఇష్టం లేదంటూ పెళ్లైన నెల రోజులకే అమెరికాకు చెక్కేశాడు ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. అమెరికాలో పని
ఏపీలో కరోనా విలయతాండవం చేస్తోంది. కేసుల సంఖ్య లక్షల సంఖ్య చేరుకోవడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. రోజు రోజుకు పాజిటివ్ కేసులు అధికమౌతున్నాయి. మరణాల సంఖ్య కూడా ఎక్కువవుతున్నాయి. గుంటూరు జిల్లాలో కరోనా విస్తరిస్తూనే ఉంది. జీజీహె
అక్రమ సంబంధం వద్దు..మాతోనే ఉండు..డబ్బులివ్వకపోవడంతో ఇళ్లు గడవడం కష్టంగా ఉంది..లేకపోతే పోలీసులుక చెబుతా..అన్న మాటలకు ఓ భర్తకు విపరీతమైన కోపం వచ్చేసింది. అంతే..తాగిన మత్తులో…ఆమె తలను నరికేశాడు. అంతేకాదు..తల..మొండం వేరు చేశాడు. చేతిలో తల పట్టుకున�
టీవీ నటి, యాంకర్ మద్దెల సబీరా అలియాస్ రేఖ (42) ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుల బాధతో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గుంటూరు జిల్లా పట్టాభిపురంకు చెందిన మద్దెల సబీరా (రేఖ) నటిగా, గాయనిగా స్ధిరపడాలని కలలు కన్నారు. సినిమా అవకాశాల కోస�
పాఠాలు చెప్పి పది మందికి ఆదర్శంగా నిలవాల్సిన గురువు ప్రేమ పాఠాలు చెప్పి యువతిని మోసం చేశాడు. పెళ్లి కాలేదని అబద్దం చేప్పి నిశ్చితార్ధం చేసుకుని వారి వద్ద రెండు లక్షలు కాజేశాడు. విషయం తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేసి అరెస్ట్ చేయిస్తే… బెయిల�
వైద్యం ఖర్చు వేయి రూపాయలు దాటితో ఆరోగ్య శ్రీ వర్తింపు పథకం నేటి నుంచి 6 జిల్లాలకు (Kadapa, Kurnool, Prakasam, Guntur, Vizianagaram, Visakhapatnam) విస్తరించనున్నారు. ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ 2020, July 16వ తేదీ గురువారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఉదయం 11 గంటలకు క్యాంపు కార్యాలయంలో ప్ర�
గుంటూరును న్యూడ్ వీడియోల వ్యవహారాలు వెంటాడుతున్నాయి. ఓ యువతి ఫోటోకి మార్పింగ్ చేసి బెదిరింపులకు దిగిన మరో దారుణం వెలుగులోకి వచ్చింది. రఘుబాబు అనే యువకుడు ఓ యువతికి ఇన్ స్టా గ్రామ్