Gunturu

    దొంగను పట్టిచ్చిన వాట్సప్ స్టేటస్

    December 27, 2020 / 10:33 AM IST

    women thief arrested police through whatsapp status:  అపార్ట్ మెంట్ లో దొంగతనం చేసిన మహిళ… రెండు నెలల తర్వాత దొంగతనం చేసిన చీరను కట్టుకుని వాట్సప్ స్టేటస్ పెట్టటంతో పోలీసులకు దొరికిపోయింది. గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని డోలాస్ నగర్ లో ప్రైమ్ గెలాక్సీ

    స్నేహితులతో కలిసి భార్య పై అత్యాచారం చేసిన భర్త

    December 20, 2020 / 05:51 PM IST

    husband raped wife ,along with his friends : తాళి కట్టిన భార్యపై స్నేహితులతో కలిసి అత్యాచారం చేసిన కిరాతక భర్త ఉదంతం గుంటూరులో వెలుగు చూసింది. గుంటూరు ఏటీ అగ్రహారానికి చెందిన షేక్ మీరావలికి అదే ప్రాంతానికి చెందిన మహిళతో ఏడేళ్ళ క్రితం వివాహం అయ్యింది. వీరికి ఇద్దరు పి�

    పేకాట శిబిరంపై దాడి : పట్టుబడ్డ మాజీ ఎమ్మెల్యే

    August 29, 2020 / 07:53 AM IST

    విజయవాడలో టాస్క్ ఫోర్స్ పోలీసులు శుక్రవారం ఓ పేకాట శిబిరంపై దాడి చేశారు. దాడిలో మాజీ ఎమ్మెల్యేతో సహా విజయవాడ, గుంటూరులకు చెందిన పలువురు ప్రముఖులు పట్టుబడ్డారు. పట్టుబడిన వారిలో డాక్టర్లు, పెద్ద వ్యాపారవేత్తలు ఉన్నారు. https://10tv.in/mobile-phones-lorry-robbed-by-thieves-in-c

    వైసీపీ ఎమ్మెల్యే కిలారి రోశయ్యకు కరోనా పాజిటివ్

    July 3, 2020 / 07:38 PM IST

    ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. వైరస్ లక్షణాలు లేకపోయినా పరీక్షల్లో  పాజిటివ్ రావటంతో బాధితులు  ఆశ్చర్యానికి గురువుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లా పొన్నూరు కుచెందిన వైసీపీ ఎమ్మెల్యే కిలారు రోశయ్యకు కరోనా పా�

    రాయపాటిపై కేసు నమోదు చేసిన ఈడీ

    January 3, 2020 / 04:11 AM IST

    మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుపై ఈడీ కేసు నమోదు చేసింది. నిబంధనలకు విరుధ్దంగా నిధుల మళ్లించారనే అభియోగంతో ఫెమా చట్టం కింద  రాయపాటితోపాటు ట్రాన్స్ ట్రాయ్  కంపెనీపైనా కేసు నమోదుఅయ్యింది. 16 కోట్ల రూపాయలు సింగపూర్, మలేషియాలకు మళ్లించినట్లు&nb

    జగన్ ను కలిసిన టీడీపీ ఎమ్మెల్యే : సీఎం పై ప్రశంసల జల్లు

    December 30, 2019 / 12:55 PM IST

    తెలుగుదేశంపార్టీకి మరో షాక్ తగిలింది. గుంటూరు వెస్ట్ టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావు సోమవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌తో పాటు ఆయన తాడేపల్లి క్యాంపు కార్యాలయ�

    ఏపీకి 3 రాజధానులు : వైసీపీలో అసంతృప్తి సెగలు

    December 20, 2019 / 10:17 AM IST

    ఏపీలో బహుశా మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామేమో అంటూ అసెంబ్లీలో  సీఎం వైఎస్ జగన్‌ చేసిన ప్రకటన రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. సభలో టేబుళ్లు చరుస్తూ హర్షం వ్యక్తం చేసిన వైసీపీ ఎమ్మెల్యేల్లో కొందరు ఇప్పుడు మూడు రాజధానులపై భిన్నాభిప్రా

    ఏపీలో ఎండలపై హైఅలర్ట్ : ఆ జిల్లాల్లో ప్రజలు బయటకు రావొద్దు

    May 4, 2019 / 09:55 AM IST

    తుఫాన్ తో వచ్చిన కూల్ వెదర్ అప్పుడే ఆవిరైపోయింది. ఓ రెండు రోజులు చల్ల గాలులతో చల్లబడిన ఏపీ జనం.. ఇప్పుడు బాబోయ్ ఎండలు, మంటలు అంటున్నారు. రాబోయే 3, 4 రోజులు కూడా ఏపీలోని కొన్ని జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హె

    కృష్ణ, గుంటూరు జిల్లాల్లో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం

    March 24, 2019 / 05:21 AM IST

    అమరావతి : జనసేన పార్టీ అధ్యక్షుడు,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆదివారం కృష్ణ, గుంటూరు జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1గం.కు కైకలూరు టౌన్ హాల్ వద్ద జరిగే  బహిరంగ సభ లో ఆయన పాల్గోంటారు.  అక్కడ్నించి బయలు దేరి మధ్యాహ్నం 2 గంటలక�

    కోస్తాంధ్రలో జగన్ ప్రచారం 

    March 19, 2019 / 03:07 AM IST

    అమరావతి : వైఎస్సార్  కాంగ్రెస్ పార్టీ  తరపున పోటీ చేయబోయే అభ్యర్థులందరినీ ఒకేసారి ప్రకటించిన  పార్టీ అధ్యక్షుడు  జగన్ మోహన్ రెడ్డి నామినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభవటంతో జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేపట్టారు.  గడచిన రెండు రోజులుగా ప

10TV Telugu News