Home » gurajala
ఎన్ని ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు.
గుంటూరు జిల్లా గురజాలలో దారుణం జరిగింది. ఐదు రోజుల క్రితం అదృశ్యమైన నాలుగేళ్ల నన్నపురెడ్డి సుభాష్ అనే బాలుడు హత్యగావించబడ్డాడు. బాలుడి ఇంటి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో రక్తం మరకలతో షర్ట్, నిక్కర్ తోపాటు బాలుడికి సంబంధించిన పుర్రె, ఎముకల ఆనవాళ్�
గురజాలలో తెదేపా కార్యకర్తలను అదుపుచేసేందుకు పోలీసులు కాల్పులకు తెగబడ్డారు. 2లక్ష 50వేల మంది ఓటర్లున్న గురజాల నియోజకవర్గంలో జరుగుతున్న ఎన్నికల తీరును పరిశీలించేందుకు వైసీపీ నేత కాసు మహేశ్ రెడ్డి పోలింగ్ బూత్లలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంల�