Home » Gurajanapalli
తూర్పుగోదావరి జిల్లా కరప మండలం గురజనాపల్లిలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కవి, సామాజిక కార్యకర్త మద్దా సత్యనారాయణ బుధవారం(మార్చి 17,2021) రాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన వయసు 70ఏళ్లు.