-
Home » Gurgaon
Gurgaon
6 నెలల్లో రూ.21 కోట్లు.. ఓ కూరగాయల వ్యాపారి ఎలా సంపాదించాడో తెలిస్తే షాకవుతారు
ఓ కూరగాయల వ్యాపారి 6 నెలల కాలంలో కోటీశ్వరుడు అయిపోయాడు. కూరగాయల వ్యాపారంలో అంత లాభం ఎలా గడించాడనుకుని పొరపాటు పడకండి.. అతనేం చేశాడో తెలిస్తే షాకవుతారు.
Haryana : 210 కిలోల బరువు ఎత్తకపోతే కర్రతో తలపై కొడతాడట.. వార్నింగ్ ఇస్తున్న జిమ్ ట్రైనర్
ఏదైనా శిక్షణ తీసుకునేటపుడు ట్రైనర్ కాస్త కఠినంగా వ్యవహరించడం సహజమే. కానీ కర్రతో కొడతా అని బెదిరించడం ఏంటి? వింతగా ఉంది కదా.. హర్యానాలో ఓ జిమ్ ట్రైనర్ 210 కిలోల బరువు ఎత్తకపోతే క్లయింట్ను కర్రతో కొడతా అని బెదిరించాడు.
Gurgaon: కూతురు కిడ్నాప్.. తండ్రి సాహసం.. రెండు గంటలు కారును వెంటాడి, నిందితుడిని పట్టుకున్న తండ్రి
ఒక బాలికను కారులో కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించాడో యువకుడు. అయితే, ఆ కారును వెంటాడారు బాలిక తండ్రి, కుటుంబ సభ్యులు. చివరకు నిందితుడు కారు వదిలేసి అడవిలోకి పారిపోయాడు.
Delhi Murder: రూ.1500 కోసం గొడవపడి ప్రాణాలు తీసిన ఫ్రెండ్
గుర్గావ్లోని సర్హౌల్ ప్రాంతంలో రూ.1500 కోసం ఫ్రెండ్తో గొడవపడి హత్యకు పాల్పడ్డాడు 30ఏళ్ల ఫ్రెండ్. మహీంద్రా అలియాస్ చోటు అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Bride Dance Viral video : కత్రినా పాటకు వధువు డ్యాన్స్ చేస్తు..వరుడికి ప్రపోజ్..
కత్రినా పాటకు వధువు డ్యాన్స్ చేస్తు వచ్చి వరుడికి ఉంగం ఇచ్చి ప్రపోజ్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.
Ration ATM : ఏటిఎం ద్వారా రేషన్ సరుకులు..దేశంలోనే తొలిసారిగా గురుగావ్ లో
Ration ATM : ఒకప్పుడు డబ్బు కావాలంటే బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. టెక్నాలజీ రాకతో ఏటియంల ద్వారా డబ్బులు తీసుకోవటం సులభతరమైపోయింది. అయితే ప్రస్తుతం రేషన్ సరుకులు తీసుకునేందుకు చౌక ధరల దుకాణాల వద్ద బారులు తీరాల్సిన పనిలేదు. కొత్తగా ఏటిఎం టెన్
Severe Heat Wave In Delhi : ఢిల్లీలో తీవ్రమైన హీట్ వేవ్స్
తీవ్రమైన హీట్ వేవ్స్ కారణంగా దేశ రాజధానితో పాటు చుట్టుపక్కల సిటీల్లో ఎండలు దంచికొడుతున్నాయి.
Airtel 5G Network Trial : జియోకు పోటీగా ఎయిర్టెల్ 5G.. టెస్టింగ్లోనే 1Gbps స్పీడ్ దాటేసింది..
దేశంలోని టెలికాం కంపెనీలకు 5G టెక్నాలజీ ట్రయల్స్ కోసం కేంద్రం అనుమతినిచ్చిన నేపథ్యంలో ఎయిర్టెల్ 5G నెట్వర్క్ను గుర్గావ్లోని సైబర్ హబ్ లో ప్రారంభించింది. రిలయన్స్ జియోకు పోటీగా ఎయిర్ టెల్ 5G నెట్ వర్క్ రంగంలోకి దిగింది.
ఆక్సిజన్ కొరతతో 6గురు మృతి..ఐసీయూకి తాళం వేసి దాక్కున్న డాక్టర్లు,సిబ్బంది
Kriti Hospital గుర్గావ్లోని కీర్తి ప్రైవేట్ హాస్పిటల్ లో ఆక్సిజన్ కొరత కారణంగా ఆరుగురు కరోనా పేషెంట్లు చనిపోయారు. అయితే చనిపోయిన వారి రోగుల బంధువులు దాడి చేస్తారన్న భయంతో వైద్యులు, సిబ్బంది వారంతా హాస్పిటల్ క్యాంటీన్ లో దాక్కున్నారు. ఈ ఏప్రిల�
పిలవకపోయినా వస్తారు : పెళ్లి జరగాలంటే పోలీసులు ఉండాల్సిందే
Delhi : Gurgaon Cops To Attend Wedding : పిలవని పేరంటానికి వెళతామా ఏంటీ? అనేవారు పెద్దలు. పిలవని పేరంటానికి వెళితే అవమానాలు తప్పవని పెద్దలు చెప్పిన సామెత. కానీ ప్రస్తుతం పోలీసులు మాత్రం పిలవకపోయినా ఎక్కడ పెళ్లి జరిగితే అక్కడకు మేం వచ్చేస్తామంటున్నారు. వధూవరులకు గ�