Home » Guru Teg Bahadur
గురు తేగ్ బహదూర్ త్యాగం శ్లాఘనీయమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గురు తేగ్ బహదూర్ 400వ జయంతి సందర్భంగా శనివారం ఉదయం ప్రధాని మోడీ ఎటువంటి భద్రత, బందోబస్తు లేకుండా ఢిల్లీలోని గురుద్వారా సిస్ గంజ్ సాహిబ్ను సందర్శించారు. ఈ సందర్భంగా గురు