Home » Gyanvapi
జ్ఞానవాపి కేసులో వారణాసి హైకోర్టులో విచారణ
జ్ఞానవాపి మసీదు వ్యవహారంపై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించింది.
జ్ఞానవాపి మసీదు సమీపంలో జరిపిన సర్వేను రెండ్రోజుల్లోగా వారణాసి కోర్టుకు సమర్పించాలంటూ ఆదేశాలు అందాయి. వారణాసిలోని సివిల్ కోర్ట్ దీనిపై విచారణ జరిపి సర్వేల్లో పాల్గొంటున్న ముగ్గురు కమిషనర్లలో ఒకరైన అజయ్ మిశ్రానుు విధుల్లో నుంచి తప్పించ�
ఉత్తర ప్రదేశ్, వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో జరుగుతున్న సర్వే అంశం కొత్త మలుపు తిరిగింది. తాజా సర్వేలో శివలింగం కనిపించినట్లు సర్వేను పర్యవేక్షిస్తున్న లాయర్ ప్రకటించారు.