Home » Haath se haath Jodo
కవితను ఓడించి కల్వకుంట్ల కుటుంబాన్ని పాతరేసిన చరిత్ర నిజామాబాద్ ప్రజలది అని రేవంత్ రెడ్డి అన్నారు. పసుపు బోర్డు తెస్తానన్న బీజేపీ ఎంపీ అరవింద్ ఇక్కడి రైతులను మోసం చేశారని మండిపడ్డారు. 2024 నుంచి 2034 వరకు ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని రేవంత్ �
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 2 నెలల పాటు నిర్వహించనున్న హాథ్ సే హాథ్ జోడో కార్యక్రమం ములుగు జిల్లా మేడారం నుంచి ప్రారంభమైంది. కాంగ్రెస్ ఎంపీ భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా దేశంలో హాథ్ సే హాథ్ జోడో కార్యక్రమం నిర్వహించనున్న విషయ
తెలంగాణలో 2 నెలల పాటు హాథ్ సే హాథ్ జోడో కార్యక్రమం జరగనుంది. రేపటి నుంచి ప్రారంభించాల్సిన ఈ యాత్రపై టీపీసీసీ ప్రణాళికలు వేసుకుంది. రేపు మేడారంలో ఈ యాత్ర నిర్వహించాలని నిర్ణయించింది. భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా దేశంలో �