టీడీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అవ్వడం వెనుక అధికార వైసీపీ దుష్టశక్తులు ఉన్నాయని పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై సైబర్ క్రైంకి ఫిర్యాదు చేశామని, తొందరలోనే పునరుద్దరిస్తామని వారి నుంచి హామీ అందినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. గతంలో కూడ�
ఆల్ ఇండియా మజ్లిస్ ఏ ఇట్టేహాదుల్ ముస్లిమీన్ (AIMIM) అధికారిక ట్విట్టర్ ఖాతా ఆదివారం హ్యాకింగ్ కు గురైంది.
Lawyer couple murdered : న్యాయవాదుల దంపతుల హత్య కేసులో పెద్దపల్లి జిల్లా రామగిరి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో వామనరావు స్వగ్రామమైన గుంజపడుగు గ్రామానికి చెందిన వెల్ది వసంతరావు ఏ1 నిందితునిగా ఉన్నారు. ఏ2గా కుంట శ్రీనివాస్, ఏ3గా అక్కపాక కుమార్ పే�
Gigantic Dolphin Beaten : ఉత్తర్ ప్రదేశ్ లో మరో దారుణం చోటు చేసుకుంది. మానవత్వం మరిచిపోతున్నారు. డాల్ఫిన్ అనే మూగ జీవాన్ని అత్యంత దారుణంగా చంపేశారు. జాతీయ జల జంతువు అయిన..డాల్ఫిన్ ను కర్రలు, గొడ్డలి, రాడ్లతో కొట్టి దారుణంగా హింసించారు. దీనికి సంబంధించిన వీడి�
Man’s arm hacked in Haryana : హర్యానా రాష్ట్రంలో ఓ వ్యక్తి చేయి అడ్డంగా నరికివేసిన ఘటన తీవ్ర ప్రకంపనలు రేకేత్తిస్తోంది. దీంతో దర్యాప్తు చేయడానికి సిట్ ఏర్పాటు చేశారు Haryana police. చేతి మీద 786 టాటూ (పచ్చబొట్టు) వేయించుకున్న ఓ ముస్లిం సోదరుడి చేయిని అడ్డంగా నరికేశారని
ప్రధాని నరేంద్రమోదీ పర్సనల్ వెబ్సైట్ ట్విట్టర్ ఎకౌంట్ హ్యాక్ అయ్యింది. కొందరు హ్యాకర్లు ఆయన అకౌంట్ను హ్యాక్ చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ కూడా నిర్థారించింది. గురువారం తెల్లవారుజాము హ్యాకింగ్ కు గురైనట్లు గుర్తించారు. ప్రధాని రిలీఫ�
పాకిస్తాన్కు చెందిన అతిపెద్ద న్యూస్ ఛానల్ డాన్ను కొందరు హ్యాకర్లు హ్యాక్ చేసినట్లుగా ఆ వార్తాసంస్థ ప్రకటించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు మరియు వీడియోలలో భారతీయ త్రివర్ణపతాకం మరియు స్వాతంత్ర్య దినోత్సవ సందేశం ఛానల్ తెరపై క
ఫామ్హౌస్లో గడ్డి రుచి చూసిన సల్మాన్ ఖాన్.. హ్యాకింగ్కి గురైన అనుపమ పరమేశ్వరన్ ఫేస్బుక్ అకౌంట్..
అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట పడాల్సిందే అంటూ ఆంధ్రప్రదేశ్లో కొత్త ఇసుక విధానం అమల్లోకి తీసుకుని వచ్చింది వైసీపీ ప్రభుత్వం. టీడీపీ ప్రభుత్వం ఇసుక విషయంలో ఇసుక అక్రమాలకు పాల్పడిందంటూ వైసీపీ సర్కార్ కొత్త ఇసుక విధానాన్ని తీసుకుని వచ్చింది
వాట్సాప్పై స్పైవేర్ ఎటాక్ పై రాజకీయ వివాదం తీవ్రమైంది. ప్రియాంక గాంధీ వాద్రాతో సహా ముగ్గురు ప్రతిపక్ష నాయకుల ఫోన్లను ప్రభుత్వం హ్యాక్ చేసిందని కాంగ్రెస్ ఆరోపించింది. నిన్న వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇలాంటి వాదన చేశారు. శరద్