Home » Hailstorm
రాష్ట్ర వ్యాప్తంగా వరి 36,424 ఎకరాలు, మొక్కజొన్న 3,266 ఎకరాలు, జొన్న 470 ఎకరాలు, ఉద్యాన పంటలు 6,589 ఎకరాలు,
అస్సాంలో వడగళ్ల వానవాన బీభత్సం సృష్టించింది. మంగళవారం అర్థరాత్రి (డిసెంబర్ 27,2022) మంగళవారం ఉదయం కురిసిన ఈ వడగళ్ల వాన వానకు దిబ్రూఘర్, చరైడియో, శివసాగర్ మరియు టిన్సుకియా జిల్లాల్లోని 4,500ల ఇళ్లు దెబ్బతిన్నాయి.
చైనా విషాదం చోటుచేసుకుంది. మారథాన్ జరుగుతుండగా వడగండ్ల వర్షం కురవడంతో 21 మంది మృతి చెందగా పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ఈశాన్య చైనా హువాంగే షిలిన్ పర్వతాల చోటుచేసుకుంది. వాతావరణం పొడిగా ఉండటంతో శనివారం ఉదయం 100 కిలోమీటర్ల అల్ట్రామారథాన్�