-
Home » Hajj Yatra 2023
Hajj Yatra 2023
Hajj Yatra 2023: ఏపీ నుంచి హజ్ యాత్రకు భారీగా తరలివెళ్తున్న ముస్లింలు.. 170 మందితో బయలుదేరిన తొలి విమానం
June 7, 2023 / 10:37 AM IST
హజ్ యాత్రకు వెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 2300 మందికి అవకాశం ఉంది. గన్నవరం ఎయిర్ పోర్టు నుండి 170 మంది ప్రయాణికులతో తొలి విమానం నేరుగా జెడ్డాకు వెళ్లనుంది. 41రోజుల పవిత్ర హజ్ యాత్రను ముగించుకుని జూలై 17న హజీలు తిరిగి ఏపీకి రానున్నారు.