Home » Hanmakonda District
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర నేటితో ముగియనుంది. ఈ సందర్భంగా హన్మకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఈరోజు సాయంత్రం 4గంటల సమయంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డ
రంగల్ అర్బన్ జిల్లాను హన్మకొండ జిల్లాగా మారుస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. రెండు రోజుల్లోనే దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పారు. వరంగల్లో కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది.