Home » Hardeep Puri
అక్రమ రోహింగ్యా శరణార్థుల విషయంలో తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయి. వారికి ఢిల్లీలోని బక్కర్వాలా ప్రాంతంలో ఈడబ్ల్యూఎస్ ఫ్లాట్లు ఇస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. రోహింగ్యాలకు ఒక కొత్త ప్రదేశం కేటాయించాలని ఢిల్లీ ప్రభుత్వం �
ఎయిరిండియాలో 100శాతం పెట్టుబడులు వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది కేంద్రప్రభుత్వం. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు కేంద్ర పౌర విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పురి. ఎయిరిండియాలో పెట్టుబడులు ఉంచాలా? లేదా అనేది ఛాయిస్ అని అన్నారు. పెట్టుబడులు పూర్తి
ఇండియాలోని విమానాశ్రయాలను, విమానయాన సంస్థలను కేంద్ర ప్రభుత్వం నడిపించే పరిస్థితి లేదని..కాబట్టి ప్రైవేటీకరణ తప్పదని పౌరవిమానయాన మంత్రి హర్ దీప్ సింగ్ పురి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ ఈ సంవత్సరం లోనే పూర్తవుతుందని ఆయన
ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, టెలివిజన్ న్యూస్ యాంకర్ అర్ణబ్ గోస్వామికి విమానంలో ఊహించని చేదు అనుభవం ఎదురైంది. తనదైన శైలిలో ప్రశ్నలతో విరుచుకపడే గోస్వామిపై స్టాండప్ కమెడియన్, సోషల్ మీడియా యాక్టివిస్ట్ కునాల్ కమ్రా తీవ్ర స్థాయిలో ట్రో�