Home » Harirama Jogaiah Ends Hunger Strike
హరిరామ జోగయ్య దీక్ష విరమించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సూచనలతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో దీక్ష విరమించారు. నిమ్మ రసం ఇచ్చి హరిరామ జోగయ్యతో దీక్ష విరమింపజేశారు కాపు సంక్షేమ సేన నాయకుడు, జనసేన నేత దాసరి రాము. కాసేపట్లో పాలకొల్లు బయలుదేరనున