Home » Harish Rao Letter To Center
కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు తెలంగాణ మంత్రి హరీశ్ రావు లేఖ రాశారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ల కొరత ఉందని చెప్పారు. తెలంగాణలో రోజుకు 1.5 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు మాత్రమే పంపిణీ చేస్తున్నామని ఆయన వివరించారు. ఇవి ఏ మాత్రమూ �