Home » harish rao
dubbaka bypolls: ఎన్నికల వేళ దుబ్బాకలో కాంగ్రెస్ కు గట్టి షాక్ తగిలింది. కాంగ్రెస్ కు చెందిన ఇద్దరు సీనియర్ నాయకులు టీఆర్ఎస్ లో చేరనున్నారు. కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ సీనియర్ నాయకులు నర్సింహారెడ్డి, మనోహర్ రావులు టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించా�
తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావుకు కరోనా పాజిటివ్ అని తేలింది. తాను కరోనా బారినపడిన విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. కరోనా స్వల్ప లక్షణాలు ఉండటంతో ఆయన కరోనా టెస్టులు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో హరీశ్ రావుకు కరోనా ప
Pay GST funds in full: T Harish Rao కరోనా కష్ట సమయంలో రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. కరోనా పేరటి రాష్ట్రాలకు రావాల్సిన రూ.1.35లక్షల కోట్ల జీఎస్టీ పరిహారాన్ని ఎగ్గొట్టాలని కేంద్ర ప్రభుత్వం చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్రావు. క
మాది అత్యంత క్రమశిక్షణ కలిగిన పార్టీ. మిగిలిన పార్టీల మాదిరిగా మా పార్టీ ఉండదంటూ కమలం నాయకులు చెబుతుంటారు. రానురాను బీజేపీలో ఆ క్రమశిక్షణ లోపించిందని నాయకులు తెలుసుకోలేకపోతున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయం అని ఎప్పటి నుం�
కరోనా వైరస్ మమమ్మారి వచ్చాక ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు మారిపోయాయి. చైనా పై ప్రపంచ దేశాలు ఒకింత కోపంగా ఉన్నాయి. దీనికి కారణం చైనాలోని వుహాన్ లో కరోనా వైరస్ వెలుగుచూడటమే. అక్కడ పుట్టిన కరోనా వైరస్ యావత్ ప్రపంచంపై ప్రభావం చూపింది. ప్రజల ప్రా
కరోనా వైరస్ కట్టడి చేసేందుకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన జనతా కర్ఫ్యూ సక్సెస్ ఫుల్ గా సాగుతోంది. దేశ వ్యాప్తంగా ప్రజలు ఇళ్లలో నుండి బయటకు రాలేదు. వ్యాపార, వాణిజ్య సముదాయాలను స్వచ్చందంగా మూసేశారు. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మా
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వృద్దులకు శుభవార్త వినిపించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు ఉన్న వయో పరిమితిని సడలించారు. 57 ఏళ్లు నిండిన వృద్దులకు వృద్ధాప్య ఫించన్ అందించబోతుందన్నారు మంత్రి హరీష్ రావు. ఈ నిర్ణయం వల్ల ఆసరా ఫించన్ లబ్దిదారుల సంఖ్
తెలంగాణ రైతులకు కేసీఆర్ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ వినిపించింది. రూ. 25 వేల రూపాయల లోపు ఉన్న రుణాలు ఉన్న రైతులు…5 లక్షల 83 వేల 916 మంది ఉన్నారని మంత్రి హరీష్ రావు తెలిపారు. వీరి రుణాలను ఒకే దఫా కింద మాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్�
గతంలో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాకపోవడం పై విపక్ష పార్టీలు అధికార పక్షాన్ని నిలదీసేందుకు అస్త్రశస్త్రాలతో సిద్ధం అయ్యాయి. టీఆర్ఎస్ను ఇరుకున పెట్టేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకున్నాయి. మరోవైపు సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై స�
శాసనసభలో సవాల్ అంటున్నాయి తెలంగాణ అధికార, ప్రతిపక్ష పార్టీలు. బడ్జెట్ సమావేశాలు 2020, మార్చి 06వ తేదీ శుక్రవారం నుంచి మొదలవుతుండడంతో.. వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. సీఏఏ, ఎన్పీఆర్పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశముంది. అటు.. రైతు సమస్యలే