Home » harish rao
Poll Management In Dubbaka : దుబ్బాక ఉప ఎన్నికకు పోలింగ్ జరగనుంది. దుబ్బాక బరిలో 23 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నియోజకవర్గంలో మొత్తం 315 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన ఈసీ.. ఈవీఎం మిషన్లను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఓ వైపు ఎన�
Dubbaka bye-elections : దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో బీజేపీపై విమర్శనాస్త్రాలను సంధించారు మంత్రి హరీశ్ రావు. అభివృద్ధి పనులు చేపడుతున్న టీఆర్ఎస్ను నమ్ముదామా? అబద్దాల పునాదుల మీద ప్రచారం చేసే బీజేపీని నమ్ముదామా? ఆలోచించు కోవాలని సూచించారు. సొంత మనుషులు
dubbaka byelections: దుబ్బాకలో వార్ వన్సైడేనా.. గ్రౌండ్ క్లియర్గా ఉందా.. టీఅర్ఎస్ గెలుపు ఖాయమా.. అంటే అవుననే అంటున్నారు గులాబీ బాస్ కేసీఆర్. విపక్షాలు అనవసరంగా యాగీ చేస్తున్నాయి కానీ.. టీఆర్ఎస్ విజయం ఆల్ రెడీ ఖాయమైందంటూ ధీమా వ్యక్తం చేస్తోంది పింక్ టీమ్. �
MInister Harish Rao Speccial Interview on Dubbaka by-elections : బీజేపీ నేతలపై మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. సిద్దిపేటలో బీజేపీ నోట్ల కట్టలతో అడ్డంగా దొరికినా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు నిరసన కార్యక్రమాలు చేస్తోందని విమర్శించారు. మద్యం నోట్ల కట్టలతో ఓట్లను కొనాలనుకుంటున
cp joyal davis: దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు నివాసంతో పాటు ఆయన బంధువుల ఇళ్లలో పోలీసుల సోదాలు, నోట్ల కట్టలు లభించిన అంశాలపై సీపీ జోయల్ డేవిస్ స్పష్టత ఇచ్చారు. సిద్దిపేటలో ముగ్గురి ఇళ్లలో సోదాలు చేశామని ఆయన తెలిపారు. మున్సిపల్ చైర్మన్ రాజనర్స�
dubbaka incident: తెలంగాణ పాలిటిక్స్లో దుబ్బాక హీట్ కొనసాగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నిరసనలకు దిగింది. హైదరాబాద్లో బీజేపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రగతి భవన్ దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు. మరోవైపు దుబ్బాక ఘటనపై బీజేపీ, టీఆర్�
dubbaka bypolls: దుబ్బాక ఉప ఎన్నికలను పార్టీలన్నీ చాలా ప్రిస్టేజ్గా తీసుకుంటున్నాయి. ఎట్టాగైనా గెలవాలనే ఉద్దేశంతో ప్లాన్లు వేస్తున్నాయి. సిటింగ్ స్థానం కావడంతో ఎలాగైనా నిలబెట్టుకోవాలని టీఆర్ఎస్ వ్యూహాలు రైటింగ్ చేస్తుంటే.. టీఆర్ఎస్ను ఓడించ�
Minister Harish Rao challenges To Bandi Sanjay : దుబ్బాక బస్టాండు వద్దకు రండి, ప్రజల మధ్య మాట్లాడుదాం, బీడీ కార్మికులకు మోడీ ప్రభుత్వం రూ. 1600 ఇచ్చేది వాస్తవం అయితే…వివరాలు తీసుకుని రా…రాష్ట్ర ఆర్థిక మంత్రిగా..చెబుతున్నా..16 పైసలు ఇవ్వలే…వారు చెబుతున్నది వాస్తవం అయితే..�
harish rao: సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఉపఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అన్ని పార్టీలు జోరుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నాయి. దుబ్బాక మండలం రామక్కపేటలో మంత్రి హరీష్ రావు టీఆర్ఎస్ అభ్యర్థి తరఫున ఎన్నికల ప్రచారం చేశారు. ప్రతిపక్షాలపై ఆయన విరుచుకుపడ్డా
dubbaka bypolls: దుబ్బాకలో రోజురోజుకు పొలిటికల్ ఈక్వేషన్స్ మారిపోతున్నాయ్. ప్రధాన పార్టీల నాయకులు.. అందులో నుంచి ఇందులోకి.. ఇందులో నుంచి అందులోకి జంప్ అవుతున్నారు. మొన్నటికి మొన్న.. చెరుకు శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారు. ఆయనకు కా�