Home » haritaharam
హరితహారంలో నాటిన మొక్కలు బతికేలా చర్యలు తీసుకోవాలని స్థానిక నేతలకు మంత్రి కేటీఆర్ ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తూ..పంచాయితీ రాజ్ సమ్మేళంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కొత్త రాష్ట్రం ఏర
ఆకుపచ్చ తెలంగాణ కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం తలపెట్టారు. ఈ కార్యక్రమానికి మద్దతుగా ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్కు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ మేయర్