Home » harmful
ఏపీలో విరివిగా ఉన్న ఆ చెట్లపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంది?
మహిళల విషయానికొస్తే, ప్రతిరోజూ ఒక గ్లాసు కంటే తక్కువ తాగే వారితో పోలిస్తే, ప్రతిరోజూ మూడు లేదా అంతకంటే ఎక్కువ గ్లాసుల పాలు తాగడం వల్ల వారి మరణ ప్రమాదం దాదాపు రెట్టింపు అవుతుందని కనుగొనబడింది.
పండ్ల రసాలను తీసుకుంటే ముప్పు ఉండదని అందరికీ తెలుసు. కృత్రిమంగా తయారయ్యే ఏ పండ్ల రసం అయినా దీర్ఘకాలంలో చెడు చేస్తుందని ఈ పరిశోధన ద్వారా తేలింది.
ఆయుర్వేదంలో గోమూత్రం వల్ల కలిగే అనేక ప్రయోజనాల గురించి చెప్పారని, ఇది అనేక రకాల వ్యాధులకు ఉపయోగపడుతుందని అన్నారు. ఆవు మూత్రంలో కుకురిన్ ఉంటుందని, ఇది క్యాన్సర్ వంటి వ్యాధులను నయం చేస్తుందని పేర్కొన్నారు
పశువుల యజమానులు పాలు పితికే సమయంలో నీళ్లు, ఇతర పదార్థాలను కలుపుతారు. పశువుల పొదుగు సరిగా కడగని సందర్భంలోను అనేక మలినాలు పాలలోకి వచ్చి చేరుతాయి. అలాంటి పాలను నేరుగా తాగితే ఉదర సంబంధ
జీన్స్ ప్యాంట్స్ని 30రోజులకు ఒకసారే ఉతకాలట..లేదంటే ప్రమాదం తప్పదంటున్న నిపుణులు. ఎవరికి ప్రమాదం? ఎందుకు ప్రమాదం? అనే విషయం అందరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య మందులో కంటిలో వేసే డ్రాప్స్కు తప్ప మిగిలినవాటికి ఇప్పటికే ఆమోదం తెలిపింది ఏపీ ప్రభుత్వం. అయితే, ఐ డ్రాప్స్లో మాత్రం కంటికి హాని కలిగించే హానికర పదార్థాలు ఉన్నట్లుగా పరీక్షల్లో తేలింది.
కరోనా భయంతో శానిటైజర్ వాడకం మొదలైంది. తెగ వాడేస్తున్నారు. అయితే, శానిటైజర్ అతిగా వాడితే ప్రమాదమా? ఆరోగ్యానికి హానికరమా? అసలు వీటిని ఎప్పుడు వాడాలి?
Twitter to ban : కరోనా వ్యాక్సిన్ పై ఏది పడితే..అది షేర్ చేస్తున్నారా. ఇక నుంచి అలా కుదరదు. ఫేక్ న్యూస్ పోస్టు చేస్తే..వెంటనే వాటిని తొలగిస్తామని ట్విటర్ (Twitter) వెల్లడించింది. వచ్చే వారంలో మరిన్ని నిబంధనలు తీసుకొస్తామని ప్రకటించింది. వైరస్, వ్యాక్సిన్ల వి�
Disinfection Tunnel – Sanitizer Tunnel: డిస్ఇన్ఫెక్షన్ టన్నెల్స్ వినియోగంపై సోమవారం(సెప్టెంబర్-7,2020)సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. డిస్ఇన్ఫెక్షన్ టన్నెల్స్ హానికరమని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. వైద్య పరంగా, మానసికంగా హానికరమని స్పష్టం చేసింది. డ