Home » HARSHAVARDHAN
మాట్లాడదామని యువతిని లాడ్జికి తీసుకెళ్లి..!
ఇక హెల్త్ వర్కర్స్ కేటగిరిలో మొదటి డోస్ తీసుకున్నవారి సంఖ్య 1,01,19,241 మంది కాగా, రెండవ డోస్ తీసుకున్న వారు 70,85,889 మంది. ఫ్రంట్ లైన్ వారియర్స్ కేటగిరిలో మొదటి డోస్ తీసుకున్న వారు 1,71,08,593 మంది కాగా, రెండవ డోస్ తీసుకున్నవారు 90,32,813 మంది ఉన్నారు.
దేశంలో కరోనా తీవ్రత క్రమంగా తగ్గుతుంది. ఢిల్లీ, హర్యానాతో సహా 7 రాష్ట్రాల్లో 1,000 కంటే తక్కువ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు.
కేసులు తగ్గుముఖం పడుతుండడం పట్ల కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ సంతోషం వ్యక్తం చేశారు.
KTR wrote a letter to Union Minister : హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీలో వ్యాక్సిన్ టెస్టింగ్, సర్టిఫికేషన్ లేబోరేటరీని ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్కు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. హైదరాబాద్ ప్రపంచానికే వ్యాక్సిన్ రాజధానిగా ఉందన్నా�
corona vaccine will be provided free of cost to people : దేశ ప్రజలందరికీ కరోనా టీకా ఉచితంగా అందిస్తామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటించారు. కరోనా వ్యాక్సిన్ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని తెలిపారు. కోవిడ్ వ్యాక్సిన్ భద్రతపై వదంతలు నమ్మొద్దన్నారు. పోలియో టీకా �
అనారోగ్య సమస్యలతో ఢిల్లీ ఎయిమ్స్ లో ట్రీట్మెంట్ పొందుతూ ఇవాళ మధ్యాహ్నాం కన్నుమూసిన మాజీ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ భౌతికకాయాన్ని ఆయన నివాసానికి తరలించారు. జైట్లీ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిం�