hayatnagar police station

    woman cheated neighbours : చిట్టీల పేరుతో రూ. 4.5 కోట్లు మోసం చేసిన మహిళ

    April 5, 2021 / 04:09 PM IST

    ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా సమాజంలో మనీ మోసాలు జరుగుతూనే ఉంటాయి. తాజాగా హైదరాబాద్ శివారు హయత్ నగర్ లో ఓ మహిళ చిట్టీల పేరుతో రూ.4.5 కోట్ల తీసుకుని పరారయ్యింది. దీంతో 70 మంది బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

10TV Telugu News