Home » hayatnagar police station
ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా సమాజంలో మనీ మోసాలు జరుగుతూనే ఉంటాయి. తాజాగా హైదరాబాద్ శివారు హయత్ నగర్ లో ఓ మహిళ చిట్టీల పేరుతో రూ.4.5 కోట్ల తీసుకుని పరారయ్యింది. దీంతో 70 మంది బాధితులు పోలీసులను ఆశ్రయించారు.