Home » HBD Man of Masses YS Jagan
జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకాన్ని ప్రారంభించి, మధ్యాహ్నం క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. ఏపీలో రిజిస్ట్రేషన్ లేని ఇళ్లపై యజమానులు పూర్తి హక్కు పొందేందుకు ఈ పథకం తీసుకొచ్చింది.
ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త చెప్పింది. 2019 జూలై నుంచి చెల్లించాల్సిన 5.24 శాతం డీఏని (కరవు భత్యాన్ని) విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.