Home » health ministers
దేశం కోవిడ్ వ్యాక్సిన్ వేయటంలో 103 కోట్ల మార్కును దాటిన తర్వాత కేంద్ర ఆరోగ్య శాఖమంత్రి మన్ సుఖ్ మాండవీయ్ ఈరోజు మధ్యాహ్నం అన్ని రాష్ట్రాల ఆరోగ్యమంత్రులతో సమావేశం నిర్వహిస్తున్నారు.
మహమ్మారి కట్టడికి చేపట్టాల్సిన చర్యలపై కేసులు భారీగా పెరుగుతున్న 11 రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం కీలక సమావేశం నిర్వహించింది.