Home » Health Officers
Coimbatore : టీకాలు వేసేందుకు వచ్చిన అధికారులను చూసి ప్రజలు పరుగులు తీశారు. మాకు టీకాలు వద్దు బాబోయ్ అంటూ చెట్టెక్కారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్ సమీపంలోని గిరిజన గూడెంలో జరిగింది. గిరిజన ప్రజలు సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి టీకాల�
కరోనా వచ్చిన మొదట్లో దాని పేరు వింటేనే వణికి పోయారు. ఊర్లో ఒక్క కేసు నమోదైతే ఊర్లోని ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. పక్కన కరోనా పేషెంట్ ఉన్న భయపడటం లేదు.. కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న ప్రజలు మాత్ర�
ఒకే చితిపై ఎనిమిది మంది మృతదేహాలను ఉంచి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. అంబాజ్ గాయ్ పట్టణంలో కరోనాతో ఎనిమిది మంది మృతి చెందారు. వారిని సమీపంలో ఉన్న స్మశానవాటికలో దహనం చెయ్యాలని అధికారులు అనుకున్నారు
అసలే కరోనా కాలం.. బయటకు వెళ్లాలంటే ముఖానికి మాస్క్ తప్పనిసరి. చాలామంది బయటకు వెళ్లే సమయంలో రకరకాల రంగురంగుల మాస్క్ లు ధరిస్తుంటారు. కానీ, వారు వాడే మాస్క్ ఎంతవరకు సురక్షితమంటే కచ్చితంగా అవును అని చెప్పలేని పరిస్థితి. కొందరు ఫేస్ మాస్క్ లు ధరి