Home » Health Services
కరోనా రోగులకు గాంధీ ఆస్పత్రి వైద్య సిబ్బంది నిర్విరామంగా ట్రీట్మెంట్ అందిస్తున్నారు. కరోనా సోకిన గర్భిణులు మొదలుకొని.. చిన్నారులకూ మెరుగైన వైద్యం అందిస్తున్నారు. వారికి అన్నీ తామై కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఇప్పటి వరకు 600 మంది గర్భిణ
కరోనా చికిత్స కోసం వచ్చే 6 నెలల్లో అదనంగా రూ.1000 కోట్లు ఖర్చు పెట్టనున్నట్టు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇప్పుడు రోజుకు రూ.6.5 కోట్లు ఖర్చు చేయనున్నట్టు తెలిపారు. ఈ మేరకు కోవిడ్ సమీక్షా సమావేశంలో జగన్ వెల్లడించారు. కోవిడ్ చికిత్సకోసం వచ�