Home » Health
COVID 19 in Telangana : తెలంగాణలో కొత్తగా 1,445 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి ఒక్క రోజే 1,486 మంది కోలుకున్నారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల 38 వేల 632గా ఉందని, కోలుకున్న వారి సంఖ్య 2 లక్షల 18 వేల 887గ�
Britain queen elizabeths housekeeping assistant job : పనిమనిషి కావలెను..నెల జీతం రూ. 18 లక్షలు. ఈ ప్రకటన చూస్తే ఇదేదో జోక్ అనో లేదా బోగస్ అనే అనుకుంటాం.కానీ నిజమే నిజంగా పనిమనిషి కావాలి. నెలకు రూ.18.5లక్షల జీతం ఇస్తాం..అనే ప్రకటించారు అంటే వారి రేంజ్ ఏంటో ఊహించుకోవచ్చు. అంబానీ, టాటా, బ
COVID 19 in Telangana : తెలంగాణలో కరోనా వైరస్ మెల్లిమెల్లిగా తగ్గుముఖం పడుతోంది. వేల సంఖ్యలో నమోదవుతున్న పాజిటివ్ కేసులు..వందల సంఖ్యలో నమోదవుతున్నాయి. గతంలో 5 నుంచి 2 వేల వరకు కేసులు నమోదయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 1000కి దిగువన పాజిటివ్ కేసులు బయటపడుతున్�
COVID 19 in Telangana : తెలంగాణలో గత 24 గంటల్లో కరోనా కేసులు 1,273 కేసులు నమోదయ్యాయి. కోలుకున్నది 1,708గా వెల్లడించింది తెలంగాణ ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ సంచాలకులు. మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల 30 వేల 274గా ఉందని, కోలుకున్న కేసుల సంఖ్య 2 లక్షల 09 వేల 034గా ఉందని తెలిపింది. 24 గం
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి రోజురోజుకూ మరింత క్షీణిస్తోంది. ఈ నెల 10న మెదడుకు శస్ర్తచికిత్స జరిగిన తరువాత కరోనా సోకడంతో గత 20 రోజులుగా ప్రణబ్.. ఢిల్లీ కంటోన్మెంట్లోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ హాస్పిటల్ లో ట్రీ�
కరోనా రెండోసారి వచ్చే అవకాశాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), ఖాతార్ దేశ విభాగం ఓ ప్రకటన వెలువరించింది. కేవలం 0.04 శాతం మాత్రమేనని, ప్రతి 10 వేల మందిలో నలుగురికి వచ్చే అవకాశాలున్నాయని తెలిపింది. పలు దేశాల్లో కరోనా వైరస్ రెండోసారి సోకుతోందని ప్రచారం జర�
రష్యాలో తీవ్ర కలకలం రేగింది. ప్రతిపక్ష నేత అలెక్సీ నవాల్నీ(44)పై గుర్తు తెలియని వ్యక్తులు విష ప్రయోగం చేశారు. సైబీరియాలోని ఓ ఆస్పత్రిలో అలెక్సీ నవాల్నీకి వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని.. కో�
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీఆరోగ్యం మరింతగా విషమించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన ఆరోగ్య పరిస్థితి క్రిటికల్గా ఉన్నట్టు ఆర్మీ ఆర్ అండ్ ఆర్ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఆయనకు ప్రస్తుతం వెంటిలేటర్పైనే చికిత్స అందిస్తున్న�
మహారాష్ట్ర లోని అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ ఆరోగ్యం క్షీణించింది. కొద్దిరోజుల క్రితం ఆమెకు కరోనా సోకిన విషయం తెలిసిందే. దీంతో ఆమె అమరావతిలోని ఓ ఆస్పత్రిలో చేరారు. గత ఆరు రోజులుగా ఆమె అక్కడే చికిత్స పొందుతున్నారు. అయితే ఆమె ఆరోగ్యం మరింత క్షీణి�
మద్యం సేవిస్తున్నారా? లో-రిస్క్ ఆల్కహాల్ సేవించే అలవాటు ఉందా? తస్మాత్ జాగ్రత్త.. రెండు పెగ్గెలే కదా.. ఒక్కసారికి ఏమైందిలే.. ? అని గ్లాసులు మీద గ్లాసులేత్తేస్తుంటారు. ఒక పెగ్ తో మొదలైన కాస్తా.. పీకల్దాక తాగేస్తుంటారు.. రెండే రెండు పెగ్ లేస్తే సేఫ్ �