Home » Health
కరోనా మహమ్మారి (కొవిడ్-19) యావత్ ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలూ కుదేలవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కోటి 70లక్షల మంది కరోనా బారిన పడ్డారు. 6లక్షల మంది మృత్యువాత ప
కరోనా వైరస్ వల్ల వందలమంది అనారోగ్యానికి గురయ్యారు. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ మహమ్మారి వ్యాపించకుండా అడ్డుకునేందుకు ప్రతీఒక్కరూ చాలా జాగ్రత్తలు పాటిస్తున్నారు. చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, మాస్క్ ధరించడం, ఆహార జాగ్రత్తలు తీసుకో�
జ్వరం, లేదంటే టెంపరేచర్ పెరిగినంత మాత్రాన కోవిడ్ వచ్చినట్లు కాదు. బాడీ టెంపరేచర్ చూసి ఓకే అనుకుంటే…అసలు కరోనా రోగులను జనంలోకి వదిలేసినట్లేనంటున్నారు నిపుణులు. మీరు ఎక్కడికైనా వెళ్లండి. రెస్టారెంట్, షాపింగ్, ఆఫీసులు ఏవైనా సరే, టెంపరేచర్ చె
హాలో సీఎం జగన్ గారు..రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది..కరోనా వైరస్ కట్టడికి తీసుకుంటున్న చర్యలు తదితర వివరాలు తెలుసుకొనేందుకు భారత ప్రధాన మంత్రి మోడీ స్వయంగా ఫోన్ చేశారు. కరోనా మహమ్మారికి సంబంధించి రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడా�
ఏపీలో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. వైరస్ కట్టడికి ప్రభుత్వం, అధికారులు ఎన్ని ఆంక్షలు విధిస్తున్నా..కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. ఇందుకు ప్రజల నిర్లక్ష్యమే కారణమంటున్నారు. ఏ పని లేకున్నా..అనవసరంగా బయటకు వస్తున్నారని, దీంతో కఠిన చర్యలు తీసు�
మరోసారి మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ ఆరోగ్యం క్షీణించింది. దీంతో కుటుంబసభ్యులు ఆయనను లక్నోలోని మెదంతా హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో వెంటిలేటర్పై ఉన్నారు. ఊపిరితిత్తులు, మూత్రపిండాలతో పాటు కాలేయ
ప్రస్తుతం Corona Fever నెలకొంది. చైనా నుంచి వచ్చిన ఈ రాకాసి ప్రపంచాన్ని మొత్తం చుట్టేసింది. భారతదేశంలో కూడా వేగంగా విస్తరిస్తోంది. వైరస్ ను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కానీ ఎక్కడా వైరస్ స్టాప్ కావడం లేదు. లక్షల సంఖ్యలో ప్రజలు వైరస్ బార�
కరోనా ఉగ్రరూపం ఇంకా తక్కువ కావడం లేదు. ప్రపంచ వ్యాప్తంగ పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. లక్షలాది మంది ప్రజలు వైరస్ బారిన పడుతున్నారు. అదే సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. భారతదేశంలో కూడా వైరస్ విస్తరిస్తూనే ఉంది. పలు రాష్ట్రాల్లో అత్యధి�
విరసం నేత వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. తలోజా జైలు నుంచి ఆయన భార్యకు జైలు సిబ్బంది ఫోన్ చేసి ఈ విషయం చెప్పడంతో విషయం బయటకు వచ్చింది. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారని తెలిపారు. దీంతో కుటుంబసభ్యులు ఆందోళనలకు గురవుతు�
వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. 108, 104 సర్వీసుల్లో పనిచేసే ఉద్యోగుల జీతాలు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. గుంటూరు జీజీహెచ్లో రాష్ట్ర ప్రభుత్వం, నాట్కో ట్రస్ట్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన క్యాన్సర్ కేర్ సెంటర్ను సీఎం ప�