Home » Health
మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ వస్తే చాలు.. ఎగబడి కొనేస్తారు. ఫీచర్లు ఎలా ఉన్నాయి. కెమెరా క్వాలిటీ ఏంటి? ఎంత ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజీ సరిపోతుందా? బడ్జెట్ ధర ఎంత ఉంది అని తెలుసుకుని మరి స్మార్ట్ ఫోన్ కొనేస్తారు. కానీ, చాలామంది కొనుగోలు చేసిన �
ప్రముఖ టాలివుడ్ కమెడియన్ సునీల్ ఆరోగ్య పరిస్ధితి నిలకడగా ఉంది. గత కొద్ది రోజులుగా జ్వరంతో బాధ పడుతున్న ఆయన లేటెస్ట్ గా గొంతు ఇన్ఫెక్షన్ తో బాధ పడుతూ ఉండటంతో కుటుంబసభ్యులు గురువారం మాదాపూర్ లోని ఏషియన్ ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ
మిర్చి అంటేనే సపరేట్ ఫ్లేవర్. తింటే ఘాటు అయినా వంటల్లో తప్పని అలవాటు. రుచి కోసం మిర్చి తినడమే కాదు ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. జీర్ణక్రియ మెరుగవడంతో పాటు మరికొన్ని ప్రయోజనాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. * రెగ్యులర్గా తినడ
కార్యాలయాలు, పని చేసే ప్రదేశాల్లో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారా ? అయితే మీ కోసమే. వర్క్ చేసే ప్రదేశంలో సులభంగా చూడగలిగే చిన్న మొక్కలును పెంచాలని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. దీనివల్ల ఒత్తిడిని తగ్గుతుందంటున్నారు. హార్ట్ టెక్నాలజీ పత్రిక�
సమాజ్వాది పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్(80) యాదవ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొంత కాలంగా ఉదర సంబంధిత వ్యాదితో బాధపడుతూ ములాయం ట్రీట్మెంట్ పొందుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం(డిసెంబర్-29,2019
రోజూ నడిస్తే మంచిదేగా? ఏంటో కొత్త న్యూస్. కొత్త స్టడీ నడకలోని మరో గొప్ప ఆరోగ్య ప్రయోజనాన్ని బయటపెట్టింది. రోజూ నడిచే వాళ్లలో కేన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ అని
కొత్త ఏడాదైనా ఇవి చేద్దాం, అవి చేద్దాం అనుకొంటాం. మొదట్లో ఉన్న హుషారు ఆ తర్వాత ఉండదు. మళ్లీ కొత్త యేడాది. ఈసారైనా చేద్దామనుకున్నవాటిని చేసేద్దాం. మరి ఎలాంటి అలవాట్లను మార్చుకోవాలనుకొంటున్నారు? మా దగ్గర కొన్ని ఐడియాలున్నాయి. నచ్చితే ఫాలో కండ�
రోజువారీ పనులు జరుగుతున్నాయిలే అంతా బాగానే ఉందనుకుంటే మనమే నష్టపోతాం. బిజీబిజీ జీవితాల్లో ఎదుర్కొనే మానసిక సమస్యలు, ఆహారపు అలవాట్లు శరీరాన్ని ప్రతిరోజూ ఎంతగా పాడుచేస్తాన్నాయో తెలుసుకోలేం. పరుగులు పెడుతూ ఆరోగ్యం గురించి, ఫిట్నెస్ గురించ
రోజువారీ జీవితంలో అలసట కలిగినా, అలవాటుగానో టీ తాగుతుంటాం. అదీ చలికాలంలో అయితే వేడివేడి ఛాయ్, కాఫీలు సిప్ వేసుకుంటూ తాగితే ఆ మజానే వేరు. అయతే దేనికైనా హద్దు ఉంటుంది కదా. మోతాదుకు మించి తాగితే ఉపశమనం పక్కకు పెడితే ఆరోగ్యానికే ఎదురుదెబ్బ. అసలు
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కాక రేపుతోంది. తమ ఆందోళనలను ఉధృతం చేస్తున్న కార్మికులు.. 44వ రోజు సమ్మెను కొనసాగిస్తున్నారు. ఇటు.. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తన నివాసంలో చేపట్టిన నిరాహార దీక్ష రెండోరోజుకి చేరింది. అయితే ఆయన ఆరోగ్యం క్షీణి