Home » Health
ప్రముఖ గాయని, మెలోడీ క్వీన్ లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్ధితి విషమంగానే ఉందని ముంబైలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. సోమవారం తెల్లవారు ఝూమున ఊపిరి తీసుకోవటంలో ఇబ్బందికి గురవ్వటంతో బంధువులు ఆమెను బ్రీచ్ క్యాండి ఆస్పత్రికి తరలి�
టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటి ఆరోగ్యం గురించి రకరకాల వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. రానా జబ్బు పడ్డాడని, అనారోగ్యం పాలయ్యాడని ప్రచారం జరిగింది. రానా కిడ్నీ ట్రాన్స్
చెన్నైలోని చెట్పేట్ మెక్నికోల్స్ రోడ్లో అపరిశుభ్ర వాతావరణంలో జొమాటో సంస్థకు చెందిన బ్యాగులను గుర్తించిన చెన్నై మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు.. రూ. లక్ష జరిమానాను విధించారు. డెంగీ నివారణ చర్యలు చెన్నైలో వేగవంతం అవగా.. పరిసరాలు అపరిశు
బాలీవుడ్ ఆల్ టైమ్ ఫేవరేట్ యాక్టర్, సూపర్ స్టార్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఆరోగ్యం దెబ్బతిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అనారోగ్యానికి గురి అయ్యాడని నెటిజన్లు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువారం ముంబై హాస్పిటల్ లో జాయిన్ అయ్యారని, �
ఎల్.ఈ.డీ. లైట్.... వెలుగు ఎక్కువ, విద్యుత్ వినియోగం తక్కువ. కరెంట్ బిల్లు ఆదా... ఏళ్ల తరబడి మన్నిక. ఇలా అనేక ప్రయోజనాలతో అందుబాటులోకి వచ్చింది ఎల్.ఈ.డీ.
గుండెను పది కాలాల పాటు భద్రంగా ఉంచుకోవాలి. తినే ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పీచు పదార్థం, మంచి కొలెస్ట్రాల్, యాంటీ ఆక్సిడెంట్లు గుండెకు శ్రీరామరక్ష అంటున్నారు శాస్త్రవేత్తలు. మాంసాహారం తినే వారు వీలైనంత ఎక్కువగా చ�
భారతీయులు చేసుకునే ప్రతీ పండుగలోను ఆరోగ్య సూత్రాలు ఉంటాయి. ఆటా..పాటా..ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ రెండింటి మేళమింపే బతుకమ్మ పండుగ. బతుకమ్మ ఆట ఆడితే చక్కటి ఆరోగ్యం సొంతం అవుతుంది. ప్రకృతికి ఇచ్చి పూలతో బతుకమ్మలను పేర్చిస్తే ఆరోగ్యం..పూలల
బతుకమ్మ పండుగ అంటూ..ఆటలు..పాటలు..అందంగా ముస్తాబవ్వటమే కాదు. ఆరోగ్యాల పండుగ బతుకమ్మ వేడుక. ప్రకృతి మనిషి ఇచ్చే ఆరోగ్యాల పండుగ బతుకమ్మ వేడక. మనిషి ప్రకృతికి దగ్గరకెళ్లి..మొక్కల నుంచి ఒక్కొక్క పువ్వు కోసినప్పుడు మనకు ప్రకృతి ఇచ్చే ఆరోగ్యాల పండుగ
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని పెద్దలు చెపుతుంటారు. రోజు మనం తీసుకునే ఆహారంలో ఉల్లిపాయతో కలిపి చేసిన వివిధ రకాలైన వంటకాలు చేసుకుంటూ ఉంటాం. అలాగే కొన్ని వంటకాల్లో వెల్లుల్లి కూడా వాడుతూ ఉంటాం. పొద్దున్నే పరగడుపున పచ్చి వెల్లుల్లి �
భారత్ లో త్వరలో సిగరెట్లు బ్యాన్ అవబోతున్నాయా?ఆ దిశగా కేంద్రంగా వేగంగా అడుగులు వేస్తోందా అంటే ఇటీవల కాలంలో కేంద్రం తీసుకుంటున్న పలు నిర్ణయాలు అవుననే చెబుతున్నాయి. ప్రతి ఏటా భారత్ లో లక్షల మంది ధుమపానం కారణంగా అనారోగ్యం పాలై ప్రాణాలు కోల్ప�