Health

    కిడ్నీలు పాడైపోయాయ్: తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన లాలూ

    September 1, 2019 / 04:37 AM IST

    రాష్ట్రీయ జనతా దళ్ అధ్యక్షుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్(71) అనారోగ్యం కారణంగా ఆసుపత్రి పాలయ్యారు. ఆయన మూత్రపిండాలు సరిగా పనిచేయడం లేదని, బ్లడ్ షుగర్, బ్లడ్ ప్రెజర్ సైతం నిలకడగా లేవని డాక్టర్లు చెబుతున్నారు. పశుగ్రాసం కుంభకోణ

    సంగారెడ్డి జిల్లాకు మరో జాతీయ అవార్డు

    August 25, 2019 / 03:48 AM IST

    సంగారెడ్డి జిల్లాకు జాతీయ పోషణ్ అవార్డు అందిన రోజుల వ్యవధిలోనే మరో జాతీయ అవార్డు దక్కింది. జాతీయ స్థాయిలో జిల్లా గౌరవం మరింత పెంపెందేలా నిలిచింది. ప్రభుత్వాసుపత్రుల్లో నాణ్యతా పరమాణాలు పెంచినందుకుగాను సంగారెడ్డి, జహీరాబాద్ ప్రభుత్వాసుప�

    ఓట్లు లెక్కబెడుతూ 272మంది మృతి

    April 28, 2019 / 03:42 PM IST

    ఇండోనేషియాలో ఏప్రిల్ 17వ తేదీన జరిగిన దేశం మొత్తం ఒకే విడతలో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో తొలిసారి 260 మిలియన్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఎన్నికల ఫలితాలు వెల్లడించేందుకు చేసిన ప్రయత్నంలో 270 మందికిపైగా ఎన్నికల సిబ్బంది ప

    ఇంటికి వెళ్లను..కాశ్మీర్ వెళ్తానంటున్న అభినందన్

    March 26, 2019 / 04:21 PM IST

    ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ సెలవుపై ఇంటికి వెళ్లేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది.మార్చి 1న భారత్‌ కు తిరిగి వచ్చిన ఆయన విచారణ పూర్తయ్యాక ఢిల్లీలోని రీసెర్చ్‌ అండ్‌ రెఫరల్‌ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందారు.అనారోగ్యం కారణంగా నాల�

    ఏప్రిల్-1న రైతుల ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు

    March 25, 2019 / 03:09 PM IST

    తెలంగాణ కంటే గొప్పగా ఏపీని అభివృద్ధి చేయాలని సంకల్పం తీసుకున్నానని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం(మార్చి-25,2019) ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మూలగుంటపాడులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ… తాన

    టీడీపీకి మరో షాక్…పోటీ నుంచి తప్పుకున్న శ్రీశైలం అభ్యర్థి

    March 18, 2019 / 04:15 PM IST

    పోలింగ్ కు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో టీడీపీకి వరుస షాక్ లు తగులుతున్నాయి.ఇప్పటికే టీడీపీ నుంచి నెల్లూరు రూరల్‌ సీటు దక్కించుకున్న అదాల ప్రభాకర్‌ ఆ పార్టీని వీడి వైసీపీలో చేరి నెల్లూరు ఎంపీ సీటు దక్కించుకున్న విషయం త

    Dont Miss : పిల్లలకు పోలియో చుక్కలు వేయించండి

    March 10, 2019 / 01:28 AM IST

    తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం(మార్చి 10) పల్స్ పోలియో కార్యక్రమానికి సర్వం సిద్ధం చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖలు అన్ని ఏర్పాట్లు చేశాయి. ఏపీ వ్యాప్తంగా ఆదివారం

    శ్వాసనాళాలు కాలిపోయాయి : రవళి హెల్త్ కండీషన్

    March 2, 2019 / 05:51 AM IST

    రవళి కొలుకుని ఆరోగ్యంగా ఇంటికి వస్తుందని అనుకున్న కుటుంబసభ్యులకు వైద్యులు చేసిన ప్రకటనతో తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. శ్వాసనాళాలు కాలిపోవడంతో వెంటిలెటర్‌పై ఉ�

    ఆరోగ్య రంగం కేంద్రం చేతుల్లో ఉండకూడదు : కేటీఆర్

    February 26, 2019 / 02:52 PM IST

    హైదరాబాద్ : ఆరోగ్యరంగం కేంద్రం చేతుల్లో ఉండటం సరికాదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ హెచ్ఐసిసిలో జరుగుతున్న బయో ఏషియా సదస్సు-2019 కు  మంగళవారం  హైజరైన కేటీఆర్ మాట్లాడుతూ….తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజారో�

    దేవెగౌడ చనిపోతారు…కర్ణాటకలో దుమారం రేపిన మరో ఆడియో టేప్

    February 13, 2019 / 01:29 PM IST

    కన్నడ పాలిటిక్స్ లో ఆడియో టేప్ ల కలకలం రోజుకో మలుపు తిరుగుతోంది. ఆపరేషన్ కమల్ పేరుతో ఇప్పటికే సీఎం కుమారస్వామి విడుదల చేసిన ఆడియో టేప్స్ ఆ రాష్ట్ర శాసనసభను కుదిపేస్తున్న సమయంలో ఇప్పుడు మరో ఆడియో టేప్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అధికార జేడ

10TV Telugu News