Home » Health
అధికారం చేపట్టిన రోజు నుంచి అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్న సీఎం జగన్ ఆ దిశలో మరో అడుగు ముందుకు వేశారు. ఇప్పటికే ఆరోగ్యశ్రీ పథకంలో విప్లవాత్మక మార్పులు చేపట్టి, అమలు చేస్తున్న సీఎం జగన్, ఇప్పుడు అత్య�
మానవాళి మనుగడకు సవాల్ విసురుతున్న కరోనా వైరస్ మమమ్మారిపై తెలంగాణ ప్రభుత్వం యుద్ధం
ప్రస్తుతం ప్రపంచదేశాలన్నీ కరోనా మహమ్మారిపై యుద్ధం చేస్తున్నాయి. కరోనా కట్టడి కోసం దేశాలన్నీ లాక్ డౌన్ లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కరోనా తప్ప మరో వార్త ఎక్కడా వినిపించడం లేదు. అయితే కరోనా కట్టడి విషయంలో మాత్రం ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉ
ప్రపంచాన్ని కరోనా భూతం వీడడం లేదు. చైనా నుంచి వచ్చిన ఈ కనిపించని పురుగు..ప్రపంచ దేశాలను చుట్టివేసింది. లక్షల సంఖ్యలో బలయ్యారు. భారతదేశంలోకి ప్రవేశించిన ఈ రాకాసి..వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే పలువురు చనిపోయారు. కేంద్ర ప్రభుత్వం విధించిన ల�
ఏపీ సీఎం జగన్ మరోసారి తన మానవత్వం చాటుకున్నారు. వయసు పైబడిన, అనారోగ్యంతో బాధపడుతున్న పోలీసు సిబ్బందిపై దయ చూపించారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి లాక్డౌన్ విధులు అప్పగించొద్దని పోలీస్ అధికారులకు సీఎం జగన్ ఆదేశాలిచ్చారు. క్షేత్రస�
ప్రముఖ బాలీవుడ్ సింగర్ కనికా కపూర్కు కరోనా వైరస్ సోకిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఉత్తరప్రదేశ్లోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో చికిత్స పొందుతోంది. డాక్టర్లు చికిత్స చేస్తున్నా కనికా
కరోనా వైరస్(COVID-19) బారిన పడిన కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడూ భార్య సోఫి గ్రెగోరి ట్రూడూ కోలుకున్నారు. ప్రస్తుతం తాను చాలా బెటర్ గా ఫీల్ అవుతున్నట్లు తన ఫిజీషియన్ నుంచి,ఒట్టావా పబ్లిక్ హెల్త్ హాస్పిటల్ నుంచి అన్నీ క్లియర్ గా అందుకున్నట్లు
ఖాళీ టైం దొరికితే.. పార్టనర్తో టైం ఎంజాయ్ చేయాలని ఎవరికి ఉండదు. కానీ, ప్రస్తుత వాతావరణ పరిస్థితులను బట్టి సెక్స్ లైఫ్ అంతగా ఎంజాయ్ చేయలేకపోతున్నామంటూ కెమికల్స్ కలిపిన మందులు వాడుతూ ప్రయోగాలు చేస్తున్నారు. ఇవి తాత్కాలికంగా పనిచేస్తాయి కాన�
మహిళల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్(UTI) అనేది కామన్. దీని కారణంగా బ్లాడర్కు ఎంతో ప్రమాదముంది. ఫలితంగా స్త్రీలలో లైఫ్ టైం తగ్గిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. బ్లాడర్ ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో తెలుసుకోవాలి. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, ప్రతీసారి
కరోనా(కొవిడ్ -19) వైరస్ నిరోధక చర్యలపై ఏపీ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. నెల్లూరు జిల్లాలో కొవిడ్ -19 పాజిటివ్ బాధితుడు కోలుకుంటున్నాడని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి తెలిపారు.