Home » Health
watching mobile phone in night dangerous: ఈ రోజుల్లో ఫోన్ లేని వారు ఎవరూ ఉండరు. చిన్న,పెద్ద.. పేద,ధనిక.. అనే తేడా లేదు. అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి. అందరి చేతుల్లోనూ స్మార్ట్ ఫోన్లు దర్శనం ఇస్తున్నాయి. ప్రతి పనికి దాదాపుగా అందరూ తమ స్మార్ట్ ఫోన్ లే వాడుతున్నారు. కొందరికి స్�
Budget to focus on job creation, : మౌలిక సదుపాయాలకు, కొత్త ఉద్యోగాల కల్పనకు పెద్ద పీటవేస్తూ మూడో బడ్జెట్ ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్. కరోనా వ్యాక్సినేషన్కు, రైల్వేల అభివృద్ధికి, రోడ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. రైల్వేల ప్ర
Lalu Prasad’s health deteriorates, daughter Misa Bharti reaches RIMS Ranchi రాష్ట్రీయ జనతా దళ్(RJD)ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి విషమించింది. దాణా కుంభకోణం కేసులో రాంచీ జైలులో శిక్ష అనుభవిస్తున్న లాలూ ఆరోగ్యం గురువారం సాయంత్రం ఒక్కసారిగా క్షీణించింది
US President Trump Extends H1B Visa Ban : వలస కార్మికులపై ఉన్న నిషేధాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మళ్లీ పొడిగించారు. అమెరికాలో వర్క్ వీసాలపై ఉన్న తాత్కాలికంగా అమలవుతున్న నిషేధాన్ని మార్చి 31 వరకు పొడిగిస్తూ ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. పదవి లోంచ
COVID 19 in AP : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 357 కరోనా కేసులు నమోదయ్యాయి. నలుగురు చనిపోయారు. ఈ మేరకు 2020, డిసెంబర్ 24వ తేదీ గురువారం సాయంత్రం ప్రభుత్వం హెల్త్ బులెటిన్లో వెల్లడించింది. 59 వేల 551 శాంపిల్స్ పరీక్షించినట్లు, అనంతపూర్, వైఎస్ఆర్ కడప, కృష్ణ
COVID 19 in Telangana : తెలంగాణలో కరోనా కేసులు (COVID 19 in Telangana) భారీగా తగ్గిపోతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండడం, నిబంధనలు పాటిస్తుండడంతో పాజిటివ్ కేసులు తక్కువగా రికార్డవుతున్నాయి. గత 24 గంటల్లో 316 కేసులు నమోదు కాగా..612మంది కోలుకున్నారు. మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల 81 �
Covid In Andhra Pradesh : ఏపీ రాష్ట్రంలో 24 గంటల్లో 69 వేల 062 శాంపిల్స్ పరీక్షించగా..458 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2020, డిసెంబర్ 18వ తేదీ శుక్రవారం సాయంత్రం ప్రభుత్వం మెడికల్ బులెటిన్ విడుదల చేసింది. గుంటూరులో ఒకరు మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 534 మంది కోవిడ్ నుంచి ప�
covid19 in ap : ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తొలుత వేల సంఖ్యలో నమోదయిన కేసులు..ప్రస్తుతం వందల సంఖ్యకు చేరుకున్నాయి. గత 24 గంటల్లో 63 వేల 821 శాంపిల్స్ పరీక్షించగా..534 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2020, డిసెంబర్ 17తేదీ గురువారం సాయంత్రం ప్రభుత్వం మెడి�
తెలంగాణలో కరోనా కేసులు భారీగా తగ్గిపోతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండడం, నిబంధనలు పాటిస్తుండడంతో పాజిటివ్ కేసులు తక్కువగా రికార్డవుతున్నాయి. గత 24 గంటల్లో 384 కేసులు నమోదు కాగా..631 మంది కోలుకున్నారు. మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల 78 వేల 108 కు చేరాయి. కో�
COVID 19 in Telangana : తెలంగాణలో గత 24 గంటల్లో 635 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల 77 వేల 515కు చేరాయి. 565 మంది కోలుకున్నారు. కోలుకున్న వారి సంఖ్య 2 లక్షల 67 వేల 992 ఉన్నాయి. నలుగురు చనిపోయారు. మరణాల సంఖ్య వేయి 489 మందికి చేరుకుంది. 2020, డిసెంబర్ 12