Home » Health
ఈ కాలంలో చాలా మంది స్కూలు పిల్లలు కూడా మద్యానికి, సిగరెట్లకు అలవాటు పడుతున్నారు. టీనేజ్లో అడుగుపెట్టే వారైతే..
శ్వాసకోశ వ్యాధి మూడవ స్థానంలో ఉంది. అలాగే, భారత్లో ఉద్యోగులకు వారి కంపెనీలు ఇచ్చే ఇన్సురెన్స్ ప్రీమియం 11 శాతం మేర పెరగనుందని..
మడమ నొప్పి నుండి ఉపశమనం పొందడానికి నొప్పి ఉన్న ప్రాంతంలో లవంగం నూనెతో మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది. కండరాలకు ఉపశమనం కలుగుతుంది.
శిశువులకు తల్లిపాలు ఇవ్వని వారు, పిల్లలు లేకపోవటం, హార్మోన్ల అసమతుల్యత, రేడియేషన్ కు గురి కావటం వంటివి రొమ్ము క్యాన్సర్ రావటానికి కారకాలు. అలాగే వీటితోపాటు నోటి గర్భనిరోధక మాత్రల వాడకం వల్ల కూడా రొమ్ము క్యాన్సర్ వచ్చే ఎక్కువగా పెరుగుతున్న�
నీటి ఉపవాసం కణాలను రీసైకిల్ చేయడంలో,క్యాన్సర్ వంటి వ్యాధులకు కారణమయ్యే దెబ్బతిన్న భాగాలను తొలగించడంలో సహాయపడుతుంది. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. ఇన్సులిన్ మెరుగ్గా పని చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయ�
శీతాకాలం క్యాలరీలతో కూడిన భోజనం కంటే సమతుల్య ఆహారం తీసుకోవటం మంచిది. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లను చేర్చడం ద్వారా గుండె ఆరోగ్యకరమైన ఆహారంపై దృష్టి సారించాలి.
కలోంజి గింజలు యాంటీ ఆక్సిడెంట్లతో, ముఖ్యంగా థైమోక్వినోన్తో నిండి ఉంటాయి. ఈ అనామ్లజనకాలు రోగనిరోధక వ్యవస్థను పెంచడంలో సహాయపడతాయి. సాధారణ అంటువ్యాధులు , అనారోగ్యాల నుండి శరీరాన్ని రక్షించడంలో కవచంలా పనిచేస్తాయి.
గ్యాస్ట్రిక్ క్యాన్సర్ చికిత్సలో భాగంగా వైద్యులు కొన్ని మందులను సిఫార్సు చేస్తారు. ఈ మందులు క్యాన్సర్ కణాల పెరుగుదలను తగ్గించటంలో సహాయపడతాయి. క్యాన్సర్ సంబంధించి కణితిని తొలగించేందుకు కొన్ని సందర్భాల్లో వైద్యులు శస్త్రచికిత్సను సిఫార్
దాల్చిన చెక్క మెదడు పనితీరును మెరుగుపరుస్తుందని పరిశోధనల్లో తేలింది. జ్ఞాపకశక్తి, శ్రద్ధను పెంచటంతోపాటు, అల్జీమర్స్ వంటి న్యూరోడెజెనరేటివ్ డిజార్డర్స్ ప్రమాదాన్ని తగ్గించేందుకు దాల్చిన చెక్క నీరు తోడ్పడుతుంది.
తన కదలికల కోసం జైలుపై అనధికారికంగా డ్రోన్లు ఎగరేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వంలో ఉన్న వాళ్లే ఈ డ్రోన్లు ఎగరేశారని భావిస్తున్నానని ఆరోపించారు. డ్రోన్లు ఎగరేసిన ఘటనలోనూ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవని చెప్పారు.