hearth attack

    Tamil Nadu RTC Driver : 30 మంది ప్రాణాలు కాపాడి మృత్యు ఒడికి

    December 10, 2021 / 10:20 AM IST

    బస్సు ప్రయాణం ప్రారంభమైన ఐదు నిమిషాలకే డ్రైవర్ గుండెపోటుకు గురయ్యారు. వెంటనే బస్సు పక్కకు నిలిపి సీటులోనే ప్రాణాలు వదిలారు. ఆ సమయంలో బస్సులో మొత్తం 30 మంది ప్రయాణికులు ఉన్నారు.

10TV Telugu News