Home » Heat Wave In India
ఉత్తరాది రాష్ట్రాల్లో భానుడు ఆకాశం నుంచి నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. దీంతో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 50డిగ్రీలు దాటేసి రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి.
అసలే ఏప్రిల్ - మే నెలల్లో ఉత్తర భారతంలో ఉష్ణోగ్రతలు అత్యధిక స్థాయిలో ఉంటాయి. మరి అంత వేడిలోనూ జవాన్లు దేశ రక్షణ కోసం ఎంత కష్టపడుతున్నారో తెలుసా.
ఎండ వేడిమిలో కూర్చుని పని చేస్తున్న వీధి వ్యాపారులకు ఈ చిన్నారి మంచి నీటి బాటిళ్లను పంచుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది
భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది...దేశంలోని విస్తారమైన ప్రాంతాలలో వడగాలులు వ్యాపించాయని, అనేక ప్రదేశాల్లో 45 డిగ్రీల మార్కును దాటిందన్నారు...