Heavily deployed police

    Amaravati Farmers : అమరావతిలో 600వ రోజు రైతుల నిరసనలు

    August 8, 2021 / 11:09 AM IST

    నవ్యాంధ్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రాజధానిలో రైతుల నిరసనలు 600వ రోజుకు చేరుకున్నాయి. భారీ ర్యాలీలకు రాజధాని రైతులు పిలుపునిచ్చారు. భారీగా పోలీసులు మోహరించారు.

10TV Telugu News