Home » Heavy Rains
తెలుగు రాష్ట్రాల్లో మరో 4 రోజులు వర్షాలు
పెద్దవాగుకు గండి.. సర్వం కోల్పోయిన 15 గ్రామాల ప్రజలు
గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. భారీ వర్షాల కారణంగా గంటగంటకు నీటిమట్టం పెరుగుతోంది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద ..
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం గంటగంటకు పెరుగుతుండటంతో ఆదివారం సాయంత్రమే మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. సోమవారం ఉదయం గోదావరి నీటిమట్టం ..
పెద్దవాగు ఆనకట్టకు పడిన గండిని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు.
బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుంది. గంటకు మూడు కిలో మీటర్ల వేగంతో వాయుగుండం కదులుతుందని వాతావరణ శాఖ తెలిపింది.
చెరువులను తలపిస్తున్న భాగ్యనగరం రోడ్లు
తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు
ఏపీలో 5 జిల్లాలకు రెడ్ అలర్ట్
తెలుగు రాష్ట్రాల్లో వరదల బీభత్సం