-
Home » held for allegedly robbing two men of Rs 26.5 lakh
held for allegedly robbing two men of Rs 26.5 lakh
దొంగలతో చేతులు కలిపి రిపోర్టర్,SI దోపిడీలు : Rs.26 లక్షల లూటీలో అడ్డంగా బుక్ అయ్యారు..
August 25, 2020 / 04:26 PM IST
పోలీసు అంటే న్యాయాన్ని కాపాడేవాడు..ప్రజల్న రక్షించేవాడు. జర్నలిస్టు అంటే నిజాల్ని నిర్భయంగా చెప్పేవాడు. కానీ కర్ణాటకలో మాత్రం ఓ పోలీసు, జర్నలిస్టులు ఏకంగా దొంగల ముఠాతో చేతులు కలిపి దోపిడీదారుల్లా తయారయ్యారు. పోలీసులు, జర్నలిస్టులకు చాలా ద�