Home » Hemanth
honour killing in telangana: పరువు పేరుతో ప్రాణాలు కోల్పోయిన ప్రణయ్, హేమంత్ ఘటనలు.. ఇంకా కళ్ల ముందు కదలాడుతునే ఉన్నాయి. ఇంతలోనే మరో పరువు హత్య. మూడు ఘటనల్లో పాత్రలు వేరు..వ్యక్తులు వేరు.. కానీ జరిగిన కథ ఒక్కటే. కుల పిచ్చితో అమ్మాయి బంధువులు దారుణాలకు ఒడిగడుతున్�
supari killers: సుపారీ కల్చర్ తెలుగు రాష్ట్రాలకూ పాకిందా..? పైసలిస్తే ప్రాణం తీసే కిల్లర్స్ ఏపీ, తెలంగాణలో సిద్ధంగా ఉన్నారా..? అంటే అవుననే సమాధానం విన్పిస్తోంది. నాటి ప్రణయ్ నుంచి నేడు హేమంత్ వరకు..ఓ సుపారీ హత్య ఘటన మరవకముందే మరో సుపారీ మర్డర్ వెలుగు
honour killings: పరువు కోసం ప్రాణాలు తీస్తున్న తల్లిదండ్రులు..చివరకు సాధిస్తుందేంటి..? ప్రణయ్ను చంపించి అప్పుడు మారుతీరావు సాధించిందేంటి..? హేమంత్ను హత్య చేయించి ఇప్పుడు లక్ష్మారెడ్డి సాధించేదేంటి..? ప్రేమ విషయం తెలియగానే ముందుగా పేరెంట్స్ చేయాల్స
Hyderabad Crime News హైదరాబాద్ లో జరిగిన హేమంత్ పరువు హత్యలో అవంతి తల్లి తండ్రులే విలన్లని తెలుస్తోంది, అవంతి హేమతం వివాహంతో అవమానంతో రగిలిపోయారు ఆమె తల్లి తండ్రులు లక్ష్మారెడ్డి అర్చన. బావమరిది యుగంధర్ రెడ్డితో లక్ష్మారెడ్డి నెల క్రితమే ప్లాన్ చేసార
హైదరాబాద్ లో జరిగిన పరువు హత్య కేసుకి సంబంధించి…హేమంత్ ని కాంప్రమైజ్ అవుదామని చెప్పి పిలిచి చంపేశారని అతని సోదరుడు సుమంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బు అహంతోనే తన అన్నను చంపారని…. తన సోదరుడ్ని చంపిన 12 మందిని తన ముందు కూర్చో పెట్టాలని సుమం
Hemanth Murder Case.. చిన్నప్పటి నుంచే తన కొడుకు హేమంత్, అవంతి ప్రేమించుకున్నారని చెప్పారు హేమంత్ తండ్రి చింతా మురళి. విషయం అమ్మాయి ఇంట్లో తెలియడంతో ఆమెకు వేరే పెళ్లి చేయాలని చూశారన్నారు. అమ్మాయిని చిత్ర హింసలు పెట్టడంతో జూన్లో ఇద్దరు ఇంట్లోంచి పారి
Hemanth Murder Case.. ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు మా అబ్బాయిని అన్యాయంగా చంపేశారని హేమంత్ తల్లి కన్నీరుమున్నీరయ్యింది. గతంలో ప్రణయ్ను హత్య చేసినట్లే తన కొడుకును కూడా హత్య చేస్తారన్న భయంతోనే ప్రేమ వివాహం వద్దని చెప్పానని తెలిపింది. అవంతి వాళ్ల ఇం�
Hemanth Murder Case.. హేమంత్ హత్య కేసులో 13 మంది నిందితుల్ని సంగారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. హేమంత్ హత్యలో అవంతి బంధువులే కీలకపాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. అవంతి తండ్రి లక్ష్మారెడ్డి, తల్లి అర్చన, మేనమామ యుగంధర్రెడ్డితో పాటు బంధువులు �
Hemanth Murder Case తెలంగాణలో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసు మరువక ముందే.. సంగారెడ్డిలో మరో పరువు హత్య కలకలం రేపుతోంది. హైదరాబాద్కు చెందిన ఓ జంట ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో.. వాళ్లపై కక్ష పెంచుకున్న యువతి తండ్రి యువకుడ్ని కిరాతకంగా హత�
IPL 2020: తెలంగాణలో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసు మరువక ముందే.. సంగారెడ్డిలో మరో పరువు హత్య కలకలం రేపుతోంది. హైదరాబాద్కు చెందిన ఓ జంట ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో.. వాళ్లపై కక్ష పెంచుకున్న యువతి తండ్రి యువకుడ్ని కిరాతకంగా హత్య చ�