Home » HICC in Hi-Tech City
75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. స్వతంత్ర పోరాట యోధులను స్మరిస్తూ 15రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ వేడుకలు జరగనున్నాయి
హైదరాబాద్లో గులాబీ పండుగ గుబాలించబోతుంది. ఉదయం 11.30 గంటలకు టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశం జరగనుంది. హైటెక్ సిటీలోని హెచ్ఐసీసీలో జరిగే ఈ సమావేశానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు.